Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Latest
>>నృత్య కారిణిని అవార్డ్>>నగర ప్రజలకు త్వరలో 24/7 మంచినీరు అందిస్తాం>>ఇంటర్ ఫలితాల్లో ర్యాంకు సాధించిన.. -విద్యార్థిని అభినందించిన మేయర్ సునీల్ రావు.>>అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేయాలి>>ఈటల భూముల పంపిణీకి రంగం సిద్ధం.?>>జర్నలిస్టులచేస్తా సమస్యల పరిష్కారానికి కృషి >>బావమరిది పై బావ కత్తితో దాడి>>గంజాయి పట్టివేత>>తపాలా బ్యాంక్ ఐపిపిబి సేవలను త్వరగా ప్రారంభించాలి>>దళితులు ఉన్నత వర్గాలకు ధీటుగా ఎదిగేందుకే దళితబంధు
Browsing Category
జగిత్యాల
ఉద్యమ నినాదానికి అనుగుణంగా పనిచేస్తున్నాం: మంత్రి కేటీఆర్
అన్ని రాష్ట్రాల వారికి పనికల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. చదువు ఎప్పుడూ వృథా కాదని, కష్టపడి చదివితే ఉద్యోగం సాధించడం సులువేనని చెప్పారు.
భారతదేశం అతిపెద్ద శక్తి యువతరం అని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలోని…
Read More...
Read More...
పెండింగ్ కేసులపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి: డిజిపి
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లా ఎస్పీలతో, కమిషనర్ లతో శనివారం వీడియో…
Read More...
Read More...
వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు దిగువ ప్రాంతంలోని ఓ గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎస్ఐ చిరంజీవి తన సిబ్బందితో శనివారం దాడులు నిర్వహించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న జగిత్యాల పాతబస్ స్టాండ్ ప్రాంతానికి చెందిన…
Read More...
Read More...
రేపు ధర్మపురిలో మంత్రి పర్యటన
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ధర్మపురిలోని న్యూ టీటీడీ, షాదీఖానా కోచింగ్ సెంటర్లను మంత్రి పరిశీలించనున్నారు.
Read More...
Read More...
దళిత బందు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్
ప్రభుత్వం అందిస్తున్న దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోని ఆర్థిక స్థిరత్వం సాధించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ జి రవి లబ్ధిదారులకు సూచించారు. మంగళవారం కోరుట్ల నియోజకవర్గంలోని ప్రాధమికంగా 69 దళిత బందు…
Read More...
Read More...
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు సన్మానం
ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు కేటీఆర్ చేతుల మీదుగా కోరుట్ల మున్సిపాలిటీ కి శానిటేషన్ విభాగంలో ఉత్తమ అవార్డు వచ్చిన సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఎండి ఆయాజ్ ను, జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్ మున్సిపల్ లో ఘనంగా…
Read More...
Read More...
ఆలయం వద్ద కరెంట్ స్తంభాల ఏర్పాటు
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి, బొంబాయి పోచమ్మ ఆలయం వద్ద విద్యుత్ దీపాల కోసం పొన్నం ఆంజనేయులు రూ. 20 వేలతో రెండు పోల్స్ కరెంట్ వైర్ అందించడంతో శనివారం పోల్స్ వేయించారు. ఈ కార్యక్రమంలో…
Read More...
Read More...
విద్యుత్ షాకుతో రైతు మృతి
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన పెద్దోళ్ల నడిపి భూమన్న అనే రైతు శనివారం తన పొలం వద్ద సాగు చేస్తున్న చెరుకుకు నీరు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. పొలం వద్ద వ్యవసాయ బావిలోని…
Read More...
Read More...
పాతగూడూర్ గ్రామంలో కల్యాణ లక్ష్మి, CMRF చెక్కుల పంపిణి
వెల్గటూర్ మండలం పాతగూడూర్ గ్రామంలో ఈరోజు లబ్ధిదారులకు జడ్.పి.టి.సి బొడ్డు సుధ, ఎం.పి.పి కునమల్ల లక్ష్మి-లింగయ్యలు కల్యాణ లక్ష్మి, CMRF చెక్కులు పంపిణీ చేయడం జరిగింది . కల్యాణలక్ష్మి చెక్కులు గ్రామంలోని ముగ్గురు చిగురు భుమక్క, కాసర్ల లత,…
Read More...
Read More...
అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కొప్పుల
జగిత్యాల అర్బన్ మండలo ధరూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ఆవిష్కరించారు. వారి వెంట జగిత్యాల ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్, జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్, ఫైనాన్స్ కమిషన్…
Read More...
Read More...
Latest
>>09 మంది పేకాటరాయుళ్ల పట్టివేత*>>రాజీ మార్గమే రాజమార్గం>>రంగాపూర్ లో రణ రంగం>>సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందచర్యలు చేపట్టాలికుండా పకడ్బందీ >>ఎస్.యుఎన్.ఐ.దాడి హేయమైన చర్య>>డంపింగ్ యార్డ్ ను సందర్శించిన మేయర్ సునీల్ రావు, కమిషనర్ సేవా ఇస్లావత్.>>* విద్యార్థులు సృజనాత్మక శక్తిని పెంచడానికి ఈ క్లాస్ రూమ్ ల సౌకర్యం.>>సమాజంలో జర్నలిస్టల పాత్ర కీలకం>>హారితహారం లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు>>శ్రీ చైతన్య స్కూల్ ను మూసివేయాలి.
Like :
584