Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Latest
>>నృత్య కారిణిని అవార్డ్>>నగర ప్రజలకు త్వరలో 24/7 మంచినీరు అందిస్తాం>>ఇంటర్ ఫలితాల్లో ర్యాంకు సాధించిన.. -విద్యార్థిని అభినందించిన మేయర్ సునీల్ రావు.>>అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేయాలి>>ఈటల భూముల పంపిణీకి రంగం సిద్ధం.?>>జర్నలిస్టులచేస్తా సమస్యల పరిష్కారానికి కృషి >>బావమరిది పై బావ కత్తితో దాడి>>గంజాయి పట్టివేత>>తపాలా బ్యాంక్ ఐపిపిబి సేవలను త్వరగా ప్రారంభించాలి>>దళితులు ఉన్నత వర్గాలకు ధీటుగా ఎదిగేందుకే దళితబంధు
Browsing Category
సిరిసిల్ల
తాటి చెట్టు పైనుంచి కిందపడి గీతా వృత్తిదారుడు మృతి
తంగళ్ళపల్లి మండలంలోని నర్సింహుళపల్లె గ్రామానికి చెందిన మంద అంజయ్య గౌడ్ (55) కల్లు గీయడానికి తాటి చెట్టు ఎక్కి ప్రమాదపుశాత్తు కింద పడి మరణించాడు. అంజయ్యకు భార్య, ఇద్దరు కొడుకులు. వీరి కుటుంబానికి సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం…
Read More...
Read More...
సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం
సిరిసిల్ల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో మరో పసికందు మృతి చెందింది. వీర్నపల్లి మండలం అడవి పదిరకు చెందిన ప్రియాంక అనే గర్భిణీకి డెలీవరి ఆలస్యం చేయడంతోనే పాప మృతి చెందినట్లు బంధువులు…
Read More...
Read More...
సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువుకు సరి కొత్త పర్యాటక కళ వచ్చింది
రాష్ట్ర ఐటీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే టి రామారావు ఆలోచనలకు అనుగుణంగా అద్భుత పర్యాటక క్షేత్రంగా కొత్త చెరువును మినీ ట్యాంక్ బండ్ గా, పురప్రజలకు ఆహ్లాదం ను పంచే గమ్య స్థానం గా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, మున్సిపల్ చైర్ పర్సన్…
Read More...
Read More...
రాజన్నను దర్శించుకున్న మంత్రి
వేములవాడ శ్రీపార్వతి రాజరాజేశ్వర స్వామి వారిని ఈరోజు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు దర్శించుకున్నారు. వారు ఆలయంలోకి ప్రవేశించగానే ఈవో రమాదేవి , వేద పండితులు వారికి ఎదురేగి పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. అంతరాలయంలోని…
Read More...
Read More...
ఎల్లారెడ్డిపేటలో తండ్రిని అతి కిరాతకంగా చంపిన తనయుడు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ యువకుడు తండ్రిని విచక్షణారహితంగా హత్య చేశాడు. కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలో వడ్డెర కాలనీకి చెందిన శివరాత్రి రాములు (60), తన ఒక్కగానొక్క కొడుకు…
Read More...
Read More...
సివిల్ తగాదాలలో ఏ అధికారి తలదూర్చకూడదు: జిల్లా ఎస్పీ
జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్ లో 21 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేయడానికి ప్రజదివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ అన్నారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామని,…
Read More...
Read More...
రాజన్న ఆలయంలో భక్తుల సందడి
హరిహర క్షేత్రంగా, దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి శుక్రవారం సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో సందడిగా మారాయి.…
Read More...
Read More...
చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు కార్మికుల భారీ ధర్నా
పవర్లూమ్ కార్మికులు ఆసాములు, వార్పిన్, వైపని కార్మికులు పాలిస్టర్ కూలి పెంచాలని యారం న్. సబ్సిడీ పింజర సబ్సిడీ అందించాలని, సిఐటియు ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు సోమవారం ధర్నా చేశారు.
ఈ సందర్భంగా…
Read More...
Read More...
ఆర్టీసీ బస్సులో కానిస్టేబుల్ గలీజు పని… చితక్కొట్టిన ప్రయాణికులు…
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ఓ కానిస్టేబుల్ చేసిన పనికి స్థానికులు దేహశుద్ది చేశారు. బాధ్యత గల ఉద్యోగంలో ఉంటూ ఆ కానిస్టేబుల్ పరువు తక్కువ పని చేశాడు. మహిళలకు భద్రత కల్పించాల్సిన వ్యక్తే వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బస్సు ఎక్కిన…
Read More...
Read More...
యువతి యువకులకు పోలీస్ వారి ఆద్వర్యంలో ఉచిత శిక్షణ
రాజన్న సిరిసిల్ల యువతీ, యువకులు ఎస్. ఐ, కానిస్టేబుల్, ఇతర ఉద్యోగాల ఉచిత శిక్షణ గురించి జిల్లా పోలీస్ వారి ఆద్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని గురువారం వేములవాడ రూరల్ సీఐ బన్సీలాల్ అన్నారు. అందుకుగాను తేదీ 27-03-2022లోపు అర్హులైన…
Read More...
Read More...
Latest
>>09 మంది పేకాటరాయుళ్ల పట్టివేత*>>రాజీ మార్గమే రాజమార్గం>>రంగాపూర్ లో రణ రంగం>>సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందచర్యలు చేపట్టాలికుండా పకడ్బందీ >>ఎస్.యుఎన్.ఐ.దాడి హేయమైన చర్య>>డంపింగ్ యార్డ్ ను సందర్శించిన మేయర్ సునీల్ రావు, కమిషనర్ సేవా ఇస్లావత్.>>* విద్యార్థులు సృజనాత్మక శక్తిని పెంచడానికి ఈ క్లాస్ రూమ్ ల సౌకర్యం.>>సమాజంలో జర్నలిస్టల పాత్ర కీలకం>>హారితహారం లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు>>శ్రీ చైతన్య స్కూల్ ను మూసివేయాలి.
Like :
110