Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Latest
>>నృత్య కారిణిని అవార్డ్>>నగర ప్రజలకు త్వరలో 24/7 మంచినీరు అందిస్తాం>>ఇంటర్ ఫలితాల్లో ర్యాంకు సాధించిన.. -విద్యార్థిని అభినందించిన మేయర్ సునీల్ రావు.>>అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేయాలి>>ఈటల భూముల పంపిణీకి రంగం సిద్ధం.?>>బావమరిది పై బావ కత్తితో దాడి>>గంజాయి పట్టివేత>>తపాలా బ్యాంక్ ఐపిపిబి సేవలను త్వరగా ప్రారంభించాలి>>09 మంది పేకాటరాయుళ్ల పట్టివేత*>>రాజీ మార్గమే రాజమార్గం
Browsing Category
తెలంగాణ
జర్నలిస్టులచేస్తా సమస్యల పరిష్కారానికి కృషి
జర్నలిస్టులచేస్తా సమస్యల పరిష్కారానికి కృషి
- పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పెద్దపెల్లి శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం రోజున స్థానిక ప్రెస్ క్లబ్ లో…
Read More...
Read More...
దళితులు ఉన్నత వర్గాలకు ధీటుగా ఎదిగేందుకే దళితబంధు
దళిత బంధు పథకంతో భవిష్యత్ తరాలు ఉన్నత వర్గాలకు ధీటుగా ఎదుగుతారని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్…
Read More...
Read More...
ప్రజాకోర్టు వాయిదా
జులై1 నుండి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ప్రారంభం కానున్న ప్రజాకోర్టు సభలు, సమావేశాలు అనివార్య కారణాల దృష్ట్యా తాత్కాలికంగా వాయిదా వేసినట్లు రిటైడ్ సిఐ దాసరి భూమయ్య ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ…
Read More...
Read More...
రేపటి నుంచి రైతుబంధు పంపిణీ
యాసంగి పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28 నుంచి రైతులకు రైతుబంధు నిధులు పంపిణీ చేయనున్నది. దాంతోపాటు కొత్త లబ్ధిదారుల నమోదుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 5 వరకు రిజిస్ట్రేషన్ పూర్తయి, పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయిన భూములకు…
Read More...
Read More...
రంగాపూర్ లో రణ రంగం
రంగాపూర్ లో రణ రంగం
-ప్రజాకోర్టును అడ్డకునే యత్నం..
-దాడి వెనుక ఎవరున్నా..తాట తీస్తా..
-రిటైడ్ సిఐ దాసరి భూమయ్య హెచ్చరిక
-నిబంధనలకు విరుద్దంగా దలితుల భూములను పట్టా చేసిన ఎంఆర్వో
-ఎస్సీ,ఎస్టీ యాక్టు4 కింద ఎంఆర్వో పై కేసు…
Read More...
Read More...
ఎస్.యుఎన్.ఐ.దాడి హేయమైన చర్య
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ ఎఫ్ ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చిక్కడపల్లి లో ఉన్న రాష్ట్ర కార్యాలయంలో మీద దాడి కి వచ్చిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నిరసిస్తూ మంకమ్మ తోట లో నిరసన చేయడం జరిగింది
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి…
Read More...
Read More...
క్లాస్ టీచర్ గా .. మంత్రి
తరగతి గదిలో విద్యార్థులకు శనివారం తెలంగాణ బిసి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉపాద్యాయుడి రూపంలో వచ్చారు. ఒక మంత్రి టీచర్గా రావడం, క్లాస్ రూంలో టీచర్గా విద్యార్థులకు డిజిటల్ క్లాస్ తీసుకోవడంతో ఆ పాఠశాలలో…
Read More...
Read More...
* విద్యార్థులు సృజనాత్మక శక్తిని పెంచడానికి ఈ క్లాస్ రూమ్ ల సౌకర్యం.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టెక్నాలజీతో కూడిన విద్యను అందిస్తామని బీసీ సంక్షేమ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధిలో భాగంగా శనివారం రోజు…
Read More...
Read More...
వివిధ రకాల కేసుల్లో శిక్షలు పడే శాతాన్ని పెంచాలి
రాష్ట్ర డిజీపీ యం మహేందర్ రెడ్డి శనివారం నాడు జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల తో పెండింగ్ కేసులు, ఫంక్షనల్ వర్టికల్ గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.పోక్సో మరియు మహిళలకు సంబంధించిన ఇతర కేసుల్లో నిందితులకు…
Read More...
Read More...
హారితహారం లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు
నగరపాలక సంస్థ పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతుందని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్లోని 17 డివిజన్ లో శుక్రవారం రోజున కమిషనర్ సేవా ఇస్లావత్ తో కలిసి నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ కోల…
Read More...
Read More...
Latest
>>మానకొండూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం>>సాధారణ ప్రసవాల్లో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండాలి>>జాతీయవాద నాయకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ.>>వారం రోజుల్లోగా మన ఊరు-మన బడి పనులు పూర్తి చేయాలి:>>పాఠ్యపుస్తకాలు లేకుండా చదువులే..>> శ్రీ సాయి ట్రేడర్స్ ను ప్రారంభించిన వినోద్ కుమార్>>బిజెవైఎం కార్యదర్శిగా మాచర్ల శశికుమార్>>స్పోర్ట్స్ సిటీగా కరీంనగరం>>దళిత బందుతో ఆర్థికాభివృద్ధి సాధించాలి>>నేడే చివరి రోజు
Like :
41