Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Latest
>>నృత్య కారిణిని అవార్డ్>>నగర ప్రజలకు త్వరలో 24/7 మంచినీరు అందిస్తాం>>ఇంటర్ ఫలితాల్లో ర్యాంకు సాధించిన.. -విద్యార్థిని అభినందించిన మేయర్ సునీల్ రావు.>>అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేయాలి>>ఈటల భూముల పంపిణీకి రంగం సిద్ధం.?>>సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందచర్యలు చేపట్టాలికుండా పకడ్బందీ >>ఎస్.యుఎన్.ఐ.దాడి హేయమైన చర్య>>క్లాస్ టీచర్ గా .. మంత్రి>>డంపింగ్ యార్డ్ ను సందర్శించిన మేయర్ సునీల్ రావు, కమిషనర్ సేవా ఇస్లావత్.>>* విద్యార్థులు సృజనాత్మక శక్తిని పెంచడానికి ఈ క్లాస్ రూమ్ ల సౌకర్యం.
Browsing Category
కరీంనగర్
జర్నలిస్టులచేస్తా సమస్యల పరిష్కారానికి కృషి
జర్నలిస్టులచేస్తా సమస్యల పరిష్కారానికి కృషి
- పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పెద్దపెల్లి శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం రోజున స్థానిక ప్రెస్ క్లబ్ లో…
Read More...
Read More...
బావమరిది పై బావ కత్తితో దాడి
బావమరిది పై బావ కత్తితో దాడి చేసిన సంఘటన పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి బస్టాండ్ సమీపంలో అప్పన పేట గ్రామానికి చెందిన పిడుగు శ్రీకాంత్ పై అతని బావ సబ్బితం గ్రామానికి చెందిన భూత గడ్డల అజయ్ కుమార్ కత్తితో…
Read More...
Read More...
గంజాయి పట్టివేత
గంగాధర పోలీసులు సోమవారం నాడు గంజాయిని పట్టుకొని ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఎస్ఐ కె రాజు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయిమండలంలోని గర్శకుర్తి గ్రామ శివారులో ఒక వ్యక్తి ప్లాస్టిక్ కవర్ వెంట పెట్టుకొని సంచరిస్తున్నాడని అందిన సమాచారం మేరకు ఆ…
Read More...
Read More...
తపాలా బ్యాంక్ ఐపిపిబి సేవలను త్వరగా ప్రారంభించాలి
జిల్లాలో మొదటి సారిగా పెన్షనర్స్ తప్ప మిగతా ఐ.కె.పి. మెంబర్స్ మరియు ఉపాధి హామీ కూలీలు, ఐ.కె.పి సంఘాలచే అకౌంట్లు త్వరగా ప్రారంభం చేయించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇండియన్ పోస్ట్…
Read More...
Read More...
దళితులు ఉన్నత వర్గాలకు ధీటుగా ఎదిగేందుకే దళితబంధు
దళిత బంధు పథకంతో భవిష్యత్ తరాలు ఉన్నత వర్గాలకు ధీటుగా ఎదుగుతారని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్…
Read More...
Read More...
ప్రజాకోర్టు వాయిదా
జులై1 నుండి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ప్రారంభం కానున్న ప్రజాకోర్టు సభలు, సమావేశాలు అనివార్య కారణాల దృష్ట్యా తాత్కాలికంగా వాయిదా వేసినట్లు రిటైడ్ సిఐ దాసరి భూమయ్య ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ…
Read More...
Read More...
రేపటి నుంచి రైతుబంధు పంపిణీ
యాసంగి పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28 నుంచి రైతులకు రైతుబంధు నిధులు పంపిణీ చేయనున్నది. దాంతోపాటు కొత్త లబ్ధిదారుల నమోదుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 5 వరకు రిజిస్ట్రేషన్ పూర్తయి, పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయిన భూములకు…
Read More...
Read More...
09 మంది పేకాటరాయుళ్ల పట్టివేత*
*09 మంది పేకాటరాయుళ్ల పట్టివేత*
*ఒక లక్షా 06,100 రూపాయలు స్వాధీనం*
కరీంనగర్ లోని సప్తగిరి కాలనీ లో గల జానకి నగర్ లో పేకాట ఆడుతున్న 09మంది తో పాటు ఒక నిర్వహకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా 010,6,100 రూపాయలను…
Read More...
Read More...
రాజీ మార్గమే రాజమార్గం
కేసుల సత్వర పరిష్కారం కోసమే లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి భవాని చంద్ర అన్నారు.
జిల్లా న్యాయ సేవా సదన్ భవనములో జిల్లా ప్రధాన న్యాయస్థానంలో జాతీయ లోక్ అదాలత్ న్యాయమూర్తి భవాని కేంద్ర నిర్వహించారు.ఆదివారం…
Read More...
Read More...
రంగాపూర్ లో రణ రంగం
రంగాపూర్ లో రణ రంగం
-ప్రజాకోర్టును అడ్డకునే యత్నం..
-దాడి వెనుక ఎవరున్నా..తాట తీస్తా..
-రిటైడ్ సిఐ దాసరి భూమయ్య హెచ్చరిక
-నిబంధనలకు విరుద్దంగా దలితుల భూములను పట్టా చేసిన ఎంఆర్వో
-ఎస్సీ,ఎస్టీ యాక్టు4 కింద ఎంఆర్వో పై కేసు…
Read More...
Read More...
Latest
>>మానకొండూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం>>సాధారణ ప్రసవాల్లో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండాలి>>జాతీయవాద నాయకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ.>>వారం రోజుల్లోగా మన ఊరు-మన బడి పనులు పూర్తి చేయాలి:>>పాఠ్యపుస్తకాలు లేకుండా చదువులే..>> శ్రీ సాయి ట్రేడర్స్ ను ప్రారంభించిన వినోద్ కుమార్>>బిజెవైఎం కార్యదర్శిగా మాచర్ల శశికుమార్>>స్పోర్ట్స్ సిటీగా కరీంనగరం>>దళిత బందుతో ఆర్థికాభివృద్ధి సాధించాలి>>నేడే చివరి రోజు
Like :
34