Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Latest
>>నృత్య కారిణిని అవార్డ్>>నగర ప్రజలకు త్వరలో 24/7 మంచినీరు అందిస్తాం>>ఇంటర్ ఫలితాల్లో ర్యాంకు సాధించిన.. -విద్యార్థిని అభినందించిన మేయర్ సునీల్ రావు.>>అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేయాలి>>ఈటల భూముల పంపిణీకి రంగం సిద్ధం.?>>జర్నలిస్టులచేస్తా సమస్యల పరిష్కారానికి కృషి >>బావమరిది పై బావ కత్తితో దాడి>>గంజాయి పట్టివేత>>తపాలా బ్యాంక్ ఐపిపిబి సేవలను త్వరగా ప్రారంభించాలి>>దళితులు ఉన్నత వర్గాలకు ధీటుగా ఎదిగేందుకే దళితబంధు
Browsing Category
రాజకీయం
* విద్యార్థులు సృజనాత్మక శక్తిని పెంచడానికి ఈ క్లాస్ రూమ్ ల సౌకర్యం.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టెక్నాలజీతో కూడిన విద్యను అందిస్తామని బీసీ సంక్షేమ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధిలో భాగంగా శనివారం రోజు…
Read More...
Read More...
హారితహారం లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు
నగరపాలక సంస్థ పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతుందని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్లోని 17 డివిజన్ లో శుక్రవారం రోజున కమిషనర్ సేవా ఇస్లావత్ తో కలిసి నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ కోల…
Read More...
Read More...
శ్రీ చైతన్య స్కూల్ ను మూసివేయాలి.
నగరంలో శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం ఐఐటి జే ఈఈ మెయిన్స్ ఒలంపియాడ్ అనే రకరకాల తోక పేర్లు పెట్టి మరియు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో విచ్చలవిడిగా బుక్కులు అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య స్కూల్ అను…
Read More...
Read More...
జాతీయవాద నాయకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ.
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ సందర్భంగా జమ్మికుంట లో నివాళులు అర్పించిన బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి.
దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన మహా నేత డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని…
Read More...
Read More...
పాఠ్యపుస్తకాలు లేకుండా చదువులే..
ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు లేకుండా విధ్యార్థుల చదువులు ఎలా సాగుతాయని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి ప్రశ్నించారు. మొన్న త్రిబుల్ ఐటీ.. నేడు ప్రభుత్వ పాఠశాలల సమస్యలు సర్కారు చిత్తశుద్దిని…
Read More...
Read More...
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము..
న్యూఢిల్లీ: గిరిజన నాయకురాలికి అత్యున్నత గౌరవం దక్కింది. ఒడిశాకు చెందిన బీజేపీ నేత, గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము (64) అధికార ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ అనంతరం పార్టీ…
Read More...
Read More...
రాష్ట్రపతి ఎన్నిక…
దిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు ఖరారైంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో జరిగిన విపక్షాల భేటీలో చర్చించాక యశ్వంత్ సిన్హా పేరును కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రకటించారు.…
Read More...
Read More...
-వాటర్ ప్లాంట్ కేసులో స్టేషన్ బెయిల్ ఇప్పిస్తానని..
నేను మంత్రి పిఆర్వో ను నాపేరు చెప్పు.
-వాళ్ళు నా దగ్గరకు రావాలి...నేను వాళ్ళ దగ్గరకు వెళ్లానా..
ఒకసారి పోలీస్ స్టేషన్ కు రావాలని సదరు వాటర్ ప్లాంట్ యజమాని వేడుకగా ..నేను మంత్రి పిఆర్వో ను నాపేరు చెప్పు..వాళ్ళు నా దగ్గరకు రావాలి...నేను…
Read More...
Read More...
నేతాజీ ఆశయ సాధన కోసం క్రుషి చేయాలి
ఘనంగా ఏఐఎఫ్ బీ పార్టీ ఆవిర్బావ వేడుకలు
స్వాతంత్ర్య సమరయోధుడు, ధీరుడు ఆజాద్ హింద్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి అన్నారు.…
Read More...
Read More...
అమిత్ షా తో భేటీ అయిన ఈటల రాజేందర్
అమిత్ షా తో భేటీ అయిన ఈటల రాజేందర్
ఈటలరాజేందర్ ను పిలిపించుకొని మాట్లాడిన అమిత్ షా. తెలంగాణ లో బీజేపీ నీ అధికారంలోకి తీసుకొని రావడమే లక్షంగా పని చేయాలి అని సూచించిన అమిత్ షా.
Read More...
Read More...
Latest
>>రాజీ మార్గమే రాజమార్గం>>సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందచర్యలు చేపట్టాలికుండా పకడ్బందీ >>ఎస్.యుఎన్.ఐ.దాడి హేయమైన చర్య>>డంపింగ్ యార్డ్ ను సందర్శించిన మేయర్ సునీల్ రావు, కమిషనర్ సేవా ఇస్లావత్.>>వివిధ రకాల కేసుల్లో శిక్షలు పడే శాతాన్ని పెంచాలి>>సమాజంలో జర్నలిస్టల పాత్ర కీలకం>>ఆడబిడ్డలకు సర్కార్ కానుక కళ్యాణలక్ష్మీ>>మానకొండూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం>>సాధారణ ప్రసవాల్లో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండాలి>>వారం రోజుల్లోగా మన ఊరు-మన బడి పనులు పూర్తి చేయాలి:
Like :
7,467