Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Latest
>>నృత్య కారిణిని అవార్డ్>>నగర ప్రజలకు త్వరలో 24/7 మంచినీరు అందిస్తాం>>ఇంటర్ ఫలితాల్లో ర్యాంకు సాధించిన.. -విద్యార్థిని అభినందించిన మేయర్ సునీల్ రావు.>>అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేయాలి>>ఈటల భూముల పంపిణీకి రంగం సిద్ధం.?>>జర్నలిస్టులచేస్తా సమస్యల పరిష్కారానికి కృషి >>బావమరిది పై బావ కత్తితో దాడి>>గంజాయి పట్టివేత>>తపాలా బ్యాంక్ ఐపిపిబి సేవలను త్వరగా ప్రారంభించాలి>>దళితులు ఉన్నత వర్గాలకు ధీటుగా ఎదిగేందుకే దళితబంధు
Browsing Category
స్పోర్ట్స్
#INDvsSL: సీరియస్ రనౌట్ను కామెడీ చేశారు.. మనవాళ్లు ఊరుకుంటారా
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీరియస్గా ఆట సాగుతున్న వేళ లంక ఆటగాళ్లు ఒక సీరియస్ రనౌట్ను కాస్త కామెడీగా మార్చేశారు.విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 125వ ఓవర్ను విశ్వా ఫెర్నాండో…
Read More...
Read More...
విరాట్ కోహ్లీ ఖాతాలో భారీ రికార్డ్. ఈ ఘనత సాధించిన ఆరో భారత క్రికెటర్ గా కోహ్లీ
తన చారిత్రక 100 వ టెస్ట్ లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డ్ ను సొంత చేసుకున్నాడు. మెహాలీలో శ్రీలంకతో జరుగుతున్నమొదటి టెస్ట్ మ్యాచ్ లో కోహ్లీ టెస్ట్ క్రికెట్ లో తన 8000 పరుగులను పూర్తి చేసుకున్నాడు.…
Read More...
Read More...
గుండెపోటుతో షేన్ వార్న్ కన్నుమూత
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్(52) గుండెపోటుతో కన్నుమూశారు. థాయిలాండ్ లో ఉన్న ఆయనకు శుక్రవారం గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వార్న్ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. షేన్ వార్న్…
Read More...
Read More...
చివరి ఓవర్కు వరకు ఉత్కంఠ.. 8 పరుగుల తేడాతో భారత్ విజయం.. సిరీస్ కైవసం..
శుక్రవారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్లో టీమిండియా ఘన విజయం సాధించింది.
చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు…
Read More...
Read More...
తొలి మ్యాచ్లోనే ట్రిపుల్ సెంచరీ.. ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా!
బిహార్ రంజీ ఆటగాడు షకీబుల్ గని ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్ర మ్యాచ్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా గని రికార్డులకెక్కాడు.
రంజీ ట్రోఫి 2021-22 సీజన్లో భాగంగా మిజోరామ్తో…
Read More...
Read More...
Ind Vs Pak: నిమిషాల్లోనే టికెట్లు ఫినిష్
ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టి20 ప్రపంచకప్లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్కు మరో 8 నెలల 6 రోజుల సమయం ఉంది. అయితే అభిమానులు మాత్రం ఇప్పటి నుంచే ఆ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తాజా ఉదాహరణ టికెట్ల విక్రయం... ప్రపంచ…
Read More...
Read More...
ప్రముఖ క్రికెటర్ తండ్రి కన్నుమూత
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ సురేష్ రైనా తండ్రి త్రిలోక్చంద్ రైనా ఆదివారం కన్నుమూశారు. కేన్సర్తో బాధపడుతూ ఘజియాబాద్లోని తన నివాసంలో మరణించారు. సైనిక అధికారిగా, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో బాంబులు తయారు చేయడంలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తిగా ఆయన…
Read More...
Read More...
ఇదే నా చివరి టోర్నమెంట్: రిటైర్మెంట్ ప్రకటనతో షాకిచ్చిన భారత టెన్నిస్ క్రీడాకారిణి
Sania Mirza Retirement: సానియా మీర్జా(Sania Mirza) టెన్నిస్ నుంచి రిటైర్ కాబోతోంది. 2022 సీజన్ తనకు చివరిదని ప్రకటించింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open)లో ఓటమి తర్వాత సానియా మీర్జా ఈ విషయాన్ని వెల్లడించింది. సానియా,…
Read More...
Read More...
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా టాటా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్ షిప్ హక్కులను టాటా గ్రూప్ దక్కించుకుంది. గత కొన్నేళ్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోన్న వివో ఆ బాధ్యతల నుంచి తప్పుకుంది. 2022 స్పాన్సర్ షిప్ హక్కులు టాటాకు…
Read More...
Read More...
తప్పు ఒప్పుకున్న హీరో సిద్దార్థ్..
తాజాగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ సమయంలో ఆయన పై దాడి చేయడంతో.. దేశ ప్రధానికి రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ ఆ ఘటన పై స్పందిస్తూ సైనా నెహ్వాల్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.…
Read More...
Read More...
Latest
>>ప్రజాకోర్టు వాయిదా>>రేపటి నుంచి రైతుబంధు పంపిణీ>>09 మంది పేకాటరాయుళ్ల పట్టివేత*>>రాజీ మార్గమే రాజమార్గం>>రంగాపూర్ లో రణ రంగం>>సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందచర్యలు చేపట్టాలికుండా పకడ్బందీ >>ఎస్.యుఎన్.ఐ.దాడి హేయమైన చర్య>>క్లాస్ టీచర్ గా .. మంత్రి>>డంపింగ్ యార్డ్ ను సందర్శించిన మేయర్ సునీల్ రావు, కమిషనర్ సేవా ఇస్లావత్.>>* విద్యార్థులు సృజనాత్మక శక్తిని పెంచడానికి ఈ క్లాస్ రూమ్ ల సౌకర్యం.
Like :
237