25 కోట్ల కళాకారుల భవనం .. కళాహీనం ..

కరీంనగర్ జిల్లా కేంద్రంలో 1982లో అప్పటి కలెక్టర్ శర్మ కళాకారులను గుర్తించి కరీంనగర్ జిల్లా కేంద్రంలో కళాకారుల కోసం వారికి శిక్షణ కళ ప్రదర్శనలు ఇచ్చేందుకు గాను భవనం ఉండాలని ఆలోచన చేసి స్థలమైతే ప్రభుత్వం తరుపున ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న కానీ…
Read More...

 జర్నలిస్టులకు,లాయర్లకు,పోలీసులకు రక్షణ కరువు

అవినీతి సంపాదనకు అలవాటుపడిపోయిన కొంతమంది బడా బాబులు,రాజకీయ నాయకులు,వ్యాపార వేత్తలు తమ ఆగడాలకు అడ్డూ వస్తున్నారనే నెపంతో, నీతి నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులను, పోలీసులను,లాయర్లను లక్ష్యంగా పెట్టుకొని దాడులు చేస్తూ,వాళ్ల ప్రాణాలు సైతం…
Read More...

హైకోర్టు న్యాయవాద దంపతుల దారుణ హత్య

పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మంథనికి చెందిన హైకోర్టు న్యాయవాదులు గట్టు నాగమణి, వామన్ రావు దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ నుంచి మంథనికి వెళ్తుండగా రామగిరి వద్ద బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. న్యాయవాది గట్టు వామన్…
Read More...

రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిభందనలు పాటించండి

రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. మంగళవారం ఆర్టీసి డిపో-2 లో జరుగుతున్న 32 వ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమానికి అయన ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్లకు సన్మానం…
Read More...

రామ మందిరానికి ఎంపీ బండి సంజయ్ లక్షా విరాళం

శ్రీరాముని జీవితమే మానవాళికి ఆదర్శమని, నేడు అయోధ్యలో నిర్మాణమవుతున్న శ్రీరాముని మందిరమే స్వాభిమాన సంకేతమని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ అన్నారు. అయోధ్య రామ మందిర నిధి సమర్పణ లో భాగంగా మంగళవారం కరీంనగర్ పార్లమెంట్…
Read More...

షర్మిల అంటే తెరాసలో ప్రకంపనలు

తెలంగాణలో వైస్ షర్మిల రాజకీయ పార్టీ పెడుతుండడంతో అధికార తెరాస లో ఒక్క సారిగా రాజకీయ ప్రకంపనలు చెలరేగుతున్నాయని వైఎస్సార్ షర్మిల పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకుడు చెదలు సత్యనారాయణ  విమర్శించారు. వైస్ షర్మిలను విమర్శించే స్థాయి మంత్రి…
Read More...

పుల్వామా వీర జవాన్లకు ఘన నివాళ్లు

 CITU, వ్యవసాయ కార్మిక సంఘం, SFI ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పుల్వామా ఉగ్రవాద దాడిలో మరణించిన వీర జవాన్లకు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించి, ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు జిల్లా కార్యదర్శులు గుడికందుల…
Read More...

తగిన మైకంలో తుపాకీతో పోలీస్ హల్ చల్

వరంగల్ లోని గోపాలస్వామి గుడి దగ్గర ప్రధాన రహదారిపై ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ తుపాకీతో హల్ చల్ చేశాడు. రాత్రి తాగిన మైకంలో తుపాకీ చేత పట్టుకొని రోడ్డుపై వీరంగం సృష్టించాడు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ను ఎంజీఎంలో ఖైదీలకు సెక్యూరిటీ గా వ‌చ్చిన‌…
Read More...

మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలం :చాడ వెంకట్ రెడ్డి ఆరోపణ

ప్రధానినరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో ఘోరంగా విఫలమైందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఫుల్వమా దాడి ఘటన రెండు సంవత్సరాలు ఫుర్తయిన సందర్బంగా ఆదివారం హైదరాబాద్ ట్యాంక్…
Read More...

మందు బాబుల ఆగడాలు..

జిల్లాలో మందు బాబుల ఆగడాలు జోరందుకున్నాయి. తప్ప తాగిన మైకంలో వాహనాలు నడిపి బాటచారులకు మందు బాబులు తానొప్పిగా మారారు. తాగర అన్న తాగి ఊగర అన్న రీతిలో తాగి వాహనాలు నడుపుతున్నారు. పోలీసులు తాగి వాహనాలు నడిపితే సదర్ వ్యక్తిపై కేసుతో పాటు…
Read More...


error: Content is protected !!
Karimnagar News page contents