-2వేల కిలోమీట‌ర్లు పూరైన‌ ష‌ర్మిల పాద‌యాత్ర‌

తెలంగాణ‌లో అరాచ‌క పాల‌న కొన‌సాగిస్తోంద‌ని, ఆ పాల‌న‌కు చ‌మ‌ర‌గీతం పాడాల‌ని వైఎస్సార్ టిపి క‌రీంన‌గ‌ర్ జిల్లా అధ్య‌క్షుడు అక్కెన‌ప‌ల్లి కుమార్‌, రాష్ట్ర అధికార ప్ర‌తినిధి డాక్ట‌ర్ న‌గేష్‌లు అన్నారు. వైఎస్సార్ టిపి అధ్య‌క్షురాలు ష‌ర్మిల…
Read More...

వీరనారి చాకలి ఐలమ్మ ఘన నివాళులు.

వీరనారి చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి సందర్బంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎల్ ఐ సి ఆఫీస్ చౌరస్తాలో చిత్రపటానికి మరియు ప్రతిమ మల్టీప్లెక్స్ చౌరస్తాలోని విగ్రహం వద్ద ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.…
Read More...

మంచిర్యాల జిల్లాలో టీఆర్ఎస్కు షాక్

అధికార టీఆర్ఎస్ పార్టీకి జిల్లాలో మరో షాక్ తగిలింది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్య అనుచరుడు చెరుకు నరోత్తం రెడ్డి పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. పార్టీలో ఉద్యమకారులకు సరైన ప్రాధాన్యత లభించడం…
Read More...

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రాజీనామా చేయాలి

బహుజన్ సమాజ్ పార్టీ చొప్పదండి మండల అధ్యక్షడు ఇరుగురాల రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంకు బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జి కొంకటి శేఖర్ హాజరయ్యారు ఈ సందర్బoగా కొంకటి శేఖర్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన బాలింతల మృతికి…
Read More...

ప్రజా గోస – బిజెపి భరోసా యాత్రను విజయవంతం చేద్దాం…

మానకొండూరు నియోజకవర్గం పరిధిలో శుక్రవారం నుండి జరగబోయే ప్రజా గోస - బిజెపి భరోసా యాత్రను విజయవంతం చేయడానికి, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణానికి బాటలు వేయడానికి నియోజకవర్గ పరిధిలోని బిజెపి శ్రేణులందరూ కదిలి రావాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు…
Read More...

కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు నాణ్యత ప్రమాణాలు పాటించాలి

కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ, ఆర్ అండ్ బి అధికారులు, గుత్తేదారులతో కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు పనులపై…
Read More...

మట్టి గణపతిని పూజీస్తేనే… మహా పుణ్యం: మేయర్ సునీల్ రావు.

నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్ లోని 33 డివిజన్ భగత్ నగర్ క్యాంపు కార్యాలయం వద్ద మేయర్ సునీల్ రావు డివిజన్ ప్రజలకు మంగళవారం రోజు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. పర్యావరణ…
Read More...

దసరా లోగా సెంటర్ లైటింగ్ అందుబాటులోకి తెస్తాం. మంత్రి గంగుల కమలాకర్.

దసరా లోగా సెంటర్ లైటింగ్ అందుబాటులోకి తెస్తాం. మంత్రి గంగుల కమలాకర్. * 9 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహం నుండి పద్మానగర్ మీదుగా ఒద్యారం వరకు సెంటర్ లైటింగ్ ఏర్పాటు. * 2 కోట్లతో మానకొండూర్ చెరువును సుందరంగా అభివృద్ధి చేస్తున్నాం. * 16…
Read More...

చెప్పులు మోసే వెధ‌వ‌ల‌కు బుద్ధి చెప్పాలి : సీఎం కేసీఆర్

పెద్ద‌ప‌ల్లి : తెలంగాణ‌లో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాలు గుజ‌రాత్‌లో అమ‌లు కావ‌డం లేదు. అక్క‌డ‌ దోపిడీ త‌ప్ప మ‌రొక‌టి లేద‌ని సీఎం కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. పెద్ద‌ప‌ల్లి జిల్లా క‌లెక్ట‌రేట్‌ను ప్రారంభించిన అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన బ‌హిరంగ…
Read More...

నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు

 ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ పెద్దపల్లి జిల్లాకు వెళ్తున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పెద్దపల్లి జిల్లాకు సీఎం కేసీఆర్ వెళ్తున్న సందర్భంగా సీపీఎం, సీపీఐతో పాటు ఇతర వామపక్ష నాయకులను ముందస్తుగా పోలీసులు…
Read More...


error: Content is protected !!
Karimnagar News page contents