ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగినట్టు తెలిసింది సుక్మా దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు గాయపడ్డట్టు తెలిసింది శనివారం ఉదయం పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళతో సహా ఇద్దరు మావోయిస్టులు…
Read More...

తెలంగాణ ఎన్నికల తేదీ ఖరారు

తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల ప్రక్రియ. ఎన్నికల అధికారుల పోస్టింగ్ లపై ఆయా రాష్ట్రాల CS, CEO లకు మార్గదర్శకాలు జారీచేసిన భారత ఎన్నికల కమీషన్.
Read More...

స్టాళ్లను పరిశీలించిన మంత్రి

కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన స్టాళ్లను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ హనుమల్ల విజయ, జిల్లా…
Read More...

ఈనెల 17న తీగల వంతెన ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కరీంనగర్ పట్టణంలోని మనేరు వాగుపై నిర్మించిన తీగల వంతెనను ఈ నెల 17న ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్య అతిథిగా హాజరు కావాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను…
Read More...

కారును వెనక నుండి డీ కొన్న మరో కారు

జగిత్యాల పట్టణంలోని మంచి నీళ్ల భావి చౌరస్తా సమీపంలో నిజామాబాద్ వైపు వెళ్లే ప్రధాన రహదారి పై శుక్రవారం రాత్రి ఒక కారు అదుపు తప్పి మరొక కారుని వెనక నుండి డీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జు నుజ్జు కాగా రహదారిపై ట్రాఫిక్ కు అంతరాయం…
Read More...

‘డోంట్ టచ్‌ అంటూ ఆమె కేకలు వేసింది .. చాలా బాధపడ్డాను’.. టాలీవుడ్ విలన్ మానసులో మాట

టాలీవుడ్‌ విలన్‌ అజయ్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇరవై ఎళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతోన్న అజయ్‌.. తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్‌ మువీల్లో ప్రతి నాయకుడు, సహాయనటుడి పాత్రలో నటించి మెప్పించారు. 'విక్రమార్కుడు',…
Read More...

రైలు ప్రమాదం.. 233కు చేరిన మృతుల సంఖ్య

ఒడిశా: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌ రైలును కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 బోగీలు బోల్తా పడ్డాయి. 233 మంది మృతి చెందారు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 900 మందికి పైగా…
Read More...

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. మారిన మధ్యాహ్న భోజనం మెనూ

నిరుపేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల పిల్లలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకువచ్చింది. బాలలు కార్మికులుగా మారడాన్ని తగ్గించేందుకు బడిలోనే ఒక పూట భోజనం పెట్టడంతో.. విద్యా బుద్ధులు నేర్చుకునే అవకాశం లభించినట్లయింది.…
Read More...

మెరుపు వేగంతో ధోని స్టంపింగ్

క్రికెట్‌లో వికెట్ కీపర్‌గా ధోని ఉంటే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సిందే. రెప్పపాటులో ఎన్నో స్టంప్ ఔట్‌లు చేసిన ఘనత ధోని సొంతం. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్-2023 ఫైనల్‌లో ధోని మరోసారి తన ప్రతిభను కనబర్చాడు. గుజరాత్…
Read More...

డాక్టర్ చెరిమెల మాన్విని సంతాప సభ

అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 137 A ఆధ్వర్యంలో డాక్టర్ చెరిమెల మాన్విని సంతాప సభ ఈనెల 18వ తేదీన కార్డియాక్ అరెస్టుతో అకాల మరణం చెందిన అచీవర్ స్కూల్స్ అధినేత చెరిమల వెంకటేశ్వర్రావు గారి కుమార్తె డాక్టర్ చెరిమల…
Read More...


error: Content is protected !!
Karimnagar News page contents