Warning: Attempt to read property "post_content" on null in /home/dew29hfhwnot/public_html/karimnagarnews.in/wp-content/plugins/pj-news-ticker/pj-news-ticker.php on line 207

డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు

తెలంగాణలో మరో ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డికి షాక్‌ తలిగింది. ఎమ్మెల్యేగా ఆయన్ని అనర్హుడిగా ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారని ఆయనపై…
Read More...

కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్‌ పోటీ

అసెంబ్లీ ఎన్నికలకు భారాస అభ్యర్థుల జాబితా విడుదల ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌ అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు చేర్పులు చేయలేదు: సీఎం 7 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు మార్పు : సీఎం కేసీఆర్…
Read More...

BRS 1ST LIST: బీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేసిన కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ 2023 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేల, మంత్రులతో కలిసి తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించి అభ్యర్థులను ప్రకటించారు. వరుసగా రెండు పర్యాయాలు తెలంగాణలో అధికారం…
Read More...

ప్రత్యేక పూజలు చేసిన కార్పోరేటర్

నాగుల పంచమిని పురస్కరించుకొని సోమవారం కరీంనగర్ పట్టణంలోని రాంపూర్ నాగేంద్ర స్వామి దేవాలయంలో కార్పొరేటర్ మర్రి భావన సతీష్ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. దేవాలయ స్థల దాతలు సుంకరబి శంకర్-భారతి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.…
Read More...

తిరుమల నడక మార్గంలో హై అలర్ట్ జోన్..

తిరుమలలో అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో మృతి చెందిన బాలిక ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. ఈ క్రమంలో తిరుమల నడక మార్గంలో హై అలర్ట్‌ జోన్‌ను ప్రకటించింది. భక్తులకు భద్రతా సిబ్బంది పర్యవేక్షణను టీటీడీ…
Read More...

ఇండియాలో 23 లక్షల ట్విట్టర్‌ అకౌంట్లు బ్లాక్‌

నిబంధనలను ఉల్లంఘించిన యూజర్లపై ట్విట్టర్‌ (ప్రస్తుత X) కఠిన చర్యలు తీసుకుంది. జూన్‌-జులై నెలల్లో రికార్డు స్థాయిలో 23,95,495 ఖాతాలను బ్లాక్‌ చేసినట్లు తాజాగా ట్విట్టర్‌ వెల్లడించింది. చిన్నారులపై లైంగిక దోపిడీ, అశ్లీలతను ప్రోత్సహించేలా…
Read More...

పద్మశాలి యుద్ధ భేరికి ఏర్పాట్లు పూర్తి

కోరుట్ల పట్టణంలో ఆదివారం పద్మశాలి యుద్ధ భేరి ఛలో కోరుట్ల నిర్వహిస్తున్నామని కార్యక్రమ బాధ్యులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేరళ రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష, కర్ణాటక ఎంపి నారాయణ, కర్నూలు ఎంపి సంజీవ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఆంధ్రప్రదేశ్…
Read More...

ధోనీ కూతురు స్కూల్ ఫీజు తెలిస్తే షాకే!

ఇండియన్ స్టార్ క్రికెటర్ ధోనీ కూతురు జీవా అందరికీ సుపరిచితమే. జీవా జార్ఖండ్‌లో తల్లిదండ్రుల సమక్షంలోనే పెరుగుతోంది. ప్రస్తుతం జీవా వయసు 8 సంవత్సరాలు. రాంచీలోనే ఉత్తమ పాఠశాల అయిన టౌరీయన్ వరల్డ్ స్కూల్లో మూడవ తరగతి చదువుతోంది. అయితే జీవా డేస్…
Read More...

డెలివ‌రీ బాయ్‌గా మారిన జొమాటో సీఈవో

ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సీఈవో దీపీంద‌ర్ గోయ‌ల్ ఫ్రెండ్‌షిప్ డేను వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. స్పెష‌ల్ డే సంద‌ర్భంగా గోయ‌ల్ క‌స్ట‌మ‌ర్లు, ఎగ్జిక్యూటివ్‌ల‌కు స్వ‌యంగా తానే ఫుడ్ డెలివ‌రీ చేశారు. డెలివ‌రీ పార్ట్‌న‌ర్లు, రెస్టారెంట్…
Read More...

వేగంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు

కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు వరంగల్తో పోల్చితే ఎంతో వేగంగా జరుగుతున్నాయని స్మార్ట్ సిటీ వర్క్స్ మేనేజింగ్ రిప్రజెంటేటీవ్ ఆఫీసర్ సూర్య అన్నారు. కరీనగర్ బల్దియా హెడ్ ఆఫీసులో శుక్రవారం స్మార్ట్ సిటీ పనులపై రివ్యూ మీటింగ్ జరగ్గా, మేయర్ సునీల్…
Read More...


error: Content is protected !!
Karimnagar News page contents