Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Latest
>>భావితరాలకు అభివృద్ది ఫలాలను అందిద్దాం>>స్వతంత్య్ర సమరయోధుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలి>>. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగర వేద్దాం ..>>దళిత జర్నలిస్టులకు దళిత బందు అమలు>>ఇది రైతు దోపిడీ రాజ్యం>>రెడీమేడ్ గార్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలు పంపిణీ>>బండి సంజయ్ తో రాజగోపాల్ రెడ్డి భేటీ>>బండి సంజయ్ పాదయాత్రలో వివేక్ వెంకటస్వామి>>కేంద్ర, రాష్ట్ర విధానాలు నిరసిస్తూ పొన్నం పాదయాత్ర>>ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలి
Browsing Category
జాతీయం
మహారాష్ట్ర సీఎం షిండేపై కేసు నమోదు
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేపై ఔరంగాబాద్లో మంగళవారం కేసు నమోదైంది. శని, ఆదివారాల్లో ఔరంగాబాద్లో సీఎం షిండే పర్యటించారు. ఆ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు ఉపయోగించారు. దీనిపై ఓ సామాజిక కార్యకర్త ఫిర్యాదు…
Read More...
Read More...
అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దల్వీర్ భండారీ
,
* బ్రేకింగ్ న్యూస్ - అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎన్నికయ్యారు! *
భారత్కు గొప్ప విజయం!!! ప్రధాని మోదీ చాణక్య దౌత్యం. ప్రపంచ వేదికపై బ్రిటన్ ఓటమి. ప్రధాని మోదీజీ ప్రపంచవ్యాప్తంగా సంబంధాలను ఎలా అభివృద్ధి చేసుకున్నారనేదానికి…
Read More...
Read More...
సీఎం… నీకెందుకింత రాక్షసత్వం
‘‘కేసీఆర్.... నీది నోరా.. తాటిమట్టా? ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు? అడవి బిడ్డల దగ్గరకే వచ్చి కుర్చీ వేసుకుని కూర్చొని పొడు భూముల సమస్యను పరిష్కరిస్తా... పట్టాలిప్పిస్తానన్న నీ హామీ ఏమైంది? ధరణి లోపాలను సవరిస్తానన్న హామీ ఏమైంది?…
Read More...
Read More...
బీజేపీ దిగ్గజాలకు యాదమ్మ చేతి వంటకాలు
తెలంగాణ వంటల రుచి చూపించబోతున్న యాదమ్మ
దాదాపు 50 రకాల వంటకాలను తయారీలో నిమగ్నం...
నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి పొందుతున్నా
అవకాశం కల్పించిన బండి సంజయ్ కు రుణపడి ఉంటా : యాదమ్మ
ప్రధానమంత్రి నరేంద్రమోదీసహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత…
Read More...
Read More...
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము..
న్యూఢిల్లీ: గిరిజన నాయకురాలికి అత్యున్నత గౌరవం దక్కింది. ఒడిశాకు చెందిన బీజేపీ నేత, గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము (64) అధికార ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ అనంతరం పార్టీ…
Read More...
Read More...
రాష్ట్రపతి ఎన్నిక…
దిల్లీ: రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు ఖరారైంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో జరిగిన విపక్షాల భేటీలో చర్చించాక యశ్వంత్ సిన్హా పేరును కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రకటించారు.…
Read More...
Read More...
ఆగస్ట్ 22 నుండి అగ్నిపథ్
ఇండియా డిఫెన్స్ అగ్నిపథ్ పథకం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్2022:
ఆర్మీ ర్యాలీ ఆగస్టు 22నుండి మరియు నవంబర్ 22 వరకు ప్రారంభమవుతాయి.
భారత సైన్యం మొత్తం 40,000 అగ్నివీర్లను రిక్రూట్మెంట్ చేస్తున్నది.మొదటి బ్యాచ్లో దాదాపు 25000 అగ్నివీర్లను…
Read More...
Read More...
కఠినంగా రైల్వే చట్టాలు..వారిని హెచ్చరించిన కేంద్ర మంత్రి
అగ్నిపథ్ వల్ల దేశంలో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఆందోళనకారులు రైల్వే ఆస్తులను నాశనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వే ఆస్తులను నాశనం చేసేవారిని హెచ్చరించారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం మంచిది కాదన్నారు. రైలు…
Read More...
Read More...
వారికి యావజ్జీవం లేదా ఉరిశిక్ష
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో శుక్రవారం విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. విధ్వంసానికి పాల్పడ్డ వారంతా చిక్కుల్లో పడ్డారు. వారి పై ఐఆర్ఏ (ఇండియన్ రైల్వేస్ యాక్ట్) 150 కింద నేరం రుజువైతే యావజ్జీవం లేదా ఉరిశిక్షకు గురయ్యే అవకాశం ఉంది. 14…
Read More...
Read More...
ఇండియా విజృంభిస్తున్న కరోనా..కొత్తగా 8329 కేసులు, 10 మరణాలు
ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు. ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం..
గడిచిన 24 గంటల్లో దేశంలో 8329 కొత్త కరోనా…
Read More...
Read More...
Latest
>>కరీంనగర్ లో 2 వ రోజు ఘనంగా స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు>>జాతీయోద్యమ స్ఫూర్తితో గిరిజన హక్కులకై ఉద్యమించాలి*>>ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కారమే పరిష్కరించాలి>>365 వేల ఎకరాల్లో పంట నీటి పాలు>>చెరువులను కాపాడలేని కెసిఆర్ సర్కార్…>>విద్యుత్తు ఉద్యోగులకు టి.డి.పి.మద్దతు.>>తెలంగాణ ప్రజానాట్యమండలి ఎన్నిక>>ఆర్ఎఫ్సిఎల్ అక్రమాలపై చర్చలేవీ..>>కరీంనగర్ స్మార్ట్ సిటి పనుల్లో అవినీతి, అక్రమాలు>>నేడు (ఆదివారం) ఎస్సై అభ్యర్థుల ప్రిలిమ్స్ రాత పరీక్ష
Like :
8,668