Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Latest
>>అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : కలెక్టరేట్ వద్ద బిజెపి శ్రేణుల ఆందోళన>>ద్విచక్ర వాహనానికి పెండింగ్ లో 50 చలాన్లు>>కరీంనగర్లో దారుణం : పట్టపగలే దారుణ హత్య>>ఆస్థి గొడవలో తండ్రిపై కొడుకు బ్యాట్ తో దాడి>>బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం>>కుప్పం సరిహద్దు ప్రాంతంలో యువకుని దారుణ హత్య (వీడియో)>>చిటికెన నవీన్ కు కొవ్వొత్తులతో నివాళులు>>కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే.. కేటీఆర్ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నాడు>>ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలి : ఈటెల రాజేందర్>>పేకాటరాయుళ్లపై కేసు నమోదు: సీఐ
Browsing Category
జగిత్యాల
మిర్చి బజ్జీతో రేవంత్ కడుపు నింపిన గంగవ్వ.. కన్నతల్లి గుర్తుకు వచ్చిందంటూ TPCC చీఫ్ ఎమోషనల్
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్రలో బిగ్బాస్ ఫేమ్ గంగవ్వ ప్రత్యక్షమైంది.
ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీ- కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని…
Read More...
Read More...
కొండగట్టులో మళ్ళీ చోరీ
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానానికి దర్శనం కోసం వచ్చిన భక్తుల నగదు చోరీ చేసినట్టు తెలిసింది. మంగళవారం స్వామివారిని దర్శించుకుని వసతి గృహాల్లో బస చేసిన16, 17నంబర్ల గదుల్లో బస…
Read More...
Read More...
గంగవ్వ కొత్త ఇంటి కోసం నాగార్జున ఎంత సాయం చేశారో తెల్సా..? ఆమె నోటితోనే చెప్పేసింది..
తెలుగు రాష్ట్రాల్లో గంగవ్వ తెలియనివారు ఎవరూ ఉండరు. మోస్ట్ ఫేమస్ యూట్యూబర్ ఆమె. ఈ మధ్య ల్లో కూడా కనిపిస్తుంది. బిగ్ బాస్ 4లో కంటెస్టెంట్గా వెళ్లి అందరికీ దగ్గరయ్యింది.
కాగా ఎలిమినేషన్ సమయంలో తన సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక…
Read More...
Read More...
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఎమ్మెల్సీ
జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నదిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్సీకి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు అధికారులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దంపతులను…
Read More...
Read More...
ఆలయ అభివృద్ధికి విరాళం అందజేసిన పోనుగోటి
ఎండపల్లి మండలంలోని ముంజపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ 'అభివృద్ధికి రూ. 50వేలు విరాళం రాష్ట్ర బి ఆర్ ఎస్ నాయకులు పోనుగోటి శ్రీనివాసరావు గౌడ సంఘం కులస్తులకు శనివారం అందజేశారు. మునుముందు ఆలయ అభివృద్ధికి తోడ్పడతామని…
Read More...
Read More...
కుల మతాలకతీతం జగిత్యాల జిల్లా కలెక్టర్
జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా శనివారం కులమతాలకు అతీతంగా నిలిచి వారి భక్తిని చాటుకున్నారు. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా…
Read More...
Read More...
తల్వార్ తో వ్యక్తి వీరంగం (వీడియో)
ప్రస్తుత రోజుల్లో నేరాలు చేయడం ప్రతిఒక్కరికీ ఫ్యాషన్ అయిపోయింది. కొంతమంది తమకు అనవసరమైన విషయాల్లో తలదూర్చి హీరోలుగా ఫీలయిపోతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. జగిత్యాల జిల్లాలోని కొండ్రికర్లలో ఓ భూవివాదంలో జిన్నా…
Read More...
Read More...
ఉరి వేసుకుని యువకుని ఆత్మహత్య
జగిత్యాల పట్టణంలోని కటిక వాడలో గోగికార్ గణేష్( 26) గురువారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు మటన్ షాపు నడుపుతూ జీవిస్తాడని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More...
Read More...
చిన్న మెట్పల్లిలో ప్రజాగోస బిజెపి భరోసా
కోరుట్ల మండలంలోని చిన్న మెట్పల్లి గ్రామంలో ఆదివారం ప్రజాగోష బిజెపి భరోసా కార్నర్ మీటింగ్లో సురభి నవీన్ కుమార్ బిజెపి నియోజకవర్గ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నిటిది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మర్చిపోయిందని అలానే మన నియోజకవర్గంలో…
Read More...
Read More...
బైక్ టైరులో చీర కొంగు చిక్కుకుని మహిళ మృతి
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగిన్ పల్లి గ్రామ శివారులో ద్విచక్ర వాహనం వెనక కూర్చున్న మహిళ వెనక టైర్ లో చీర కొంగు చిక్కుకుంది. ఈ ప్రమాదంలో మహిళా తలకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది.
రాయికల్…
Read More...
Read More...
Latest
>>కరీంనగర్లో దారుణం : పట్టపగలే దారుణ హత్య>>చిటికెన నవీన్ కు కొవ్వొత్తులతో నివాళులు>>కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే.. కేటీఆర్ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నాడు>>ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలి : ఈటెల రాజేందర్>>పేకాటరాయుళ్లపై కేసు నమోదు: సీఐ>>మంథని – కాటారం రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం (వీడియో)>>మంత్రి హరీష్ రావుకి ఘన స్వాగతం>>కార్పొరేటర్ ను పరామర్శించిన మంత్రి>>మహిళా సమైక్య నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి>>మహిళా మణులతో సమావేశమైన కార్పొరేటర్