Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Latest
>>అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : కలెక్టరేట్ వద్ద బిజెపి శ్రేణుల ఆందోళన>>ద్విచక్ర వాహనానికి పెండింగ్ లో 50 చలాన్లు>>కరీంనగర్లో దారుణం : పట్టపగలే దారుణ హత్య>>ఆస్థి గొడవలో తండ్రిపై కొడుకు బ్యాట్ తో దాడి>>బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం>>కుప్పం సరిహద్దు ప్రాంతంలో యువకుని దారుణ హత్య (వీడియో)>>చిటికెన నవీన్ కు కొవ్వొత్తులతో నివాళులు>>కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే.. కేటీఆర్ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నాడు>>ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలి : ఈటెల రాజేందర్>>పేకాటరాయుళ్లపై కేసు నమోదు: సీఐ
Browsing Category
సిరిసిల్ల
రౌడీ షీటర్ హత్య తీవ్ర కలకలం
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో జరిగిన రౌడీ షీటర్ హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది చోటు చేసుకుంది. మృతున్ని కొమిరే వాసుగా పోలీసులు గుర్తించారు. సారంపల్లి గ్రామ శివారులో వ్యక్తి మృతదేహం లభ్యం కాగా వాసును…
Read More...
Read More...
కుక్కల దాడిలో ఐదు మేకల మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని తండాలో మాజీ సర్పంచ్ భూక్య అమున సీత్యా నాయక్ కు చెందిన ఐదు మేకలపై కుక్కలు దాడి బుధవారం హాతమార్చాయి. బ్రతుకుతెరువు కోసం ఎల్లారెడ్డిపేట కే డి సి సి బ్యాంకులో…
Read More...
Read More...
వేములవాడ రూరల్ ఎస్ఐకి బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అవార్డు
వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ ఐ నాగరాజు కు జనవరి నెలకు గాను జిల్లాలో ఉత్తమ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అవార్డు రావటం జరిగింది. జిల్లా వ్యాప్తంగా వున్న పోలీస్ స్టేషన్ లలో ఉత్తమ పని తీరును కనబరిచిన వారికి ప్రతీ నెల అవార్డు లు ఇవ్వటం…
Read More...
Read More...
నాంపల్లి గుట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం
వేములవాడ మున్సిపల్ లో ఇటీవల విలీన గ్రామమైన నాంపల్లి గుట్ట సమీపంలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనదారునికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తి వేములవాడ రూరల్…
Read More...
Read More...
ఏ విధంగానైతే ఆర్జిత సేవలు నిలిపివేశారో అదేవిధంగా దర్గాను కూడా మూసి వెయ్యాలి: బిజెపి
వేములవాడలో ఈ నెల 18 న జరిగే మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనం కోసం ఆలయంలో ఐదు రోజులపాటు ఆర్జిత సేవలు నిలిపివేయడం జరిగిందని, అదేవిధంగా రాజన్న దర్శనానికి వచ్చే భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారికి…
Read More...
Read More...
బోయినపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ
బోయినపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించి స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులను, 5ఎస్ అమలు తీరు, ఫంక్షనల్ వర్టికల్స్ ను కోర్ట్ డ్యూటీ, రిసెప్షన్, బ్లూ కోల్ట్ పెట్రోల్ మొబైల్, టెక్ టీమ్స్ పనితీరు పరిశీలించి, పోలీస్ సిబ్బంది పని తీరు, ప్రజలకు…
Read More...
Read More...
రోడ్డు ప్రమాదంలో యువకడు మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మలకపేట, ధర్మారం గ్రామాల మధ్య బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి స్పాట్ లోనే మృతి చెందినట్లు స్థానికుల సమాచారం. మృతుడు బావుసాయిపేట గ్రామానికి చెందిన సిరిసిల్ల…
Read More...
Read More...
రాజన్న సిరిసిల్లలో వ్యక్తి దారుణ హత్య
చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో ఓ ఇంట్లో యువకుడి దారుణ హత్య.. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన రాణవేణి గణేష్ (30) (తండ్రి రాణవేణి చంద్రం)అనే యువకుడిగా స్థానికుల, గ్రామస్తుల గుర్తింపు... సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న…
Read More...
Read More...
మహిళపై దాడి చేసిన కోతులు
ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో జాగిరి బాలలక్ష్మి (55) అనే మహిళను మంగళవారం కోతుల ముక్కుమ్మడిగా దాడి చేసి గాయపర్చాయి. మంగళవారం సాయంత్రం 5-00 గంటల ప్రాంతంలో బాలలక్ష్మి తన పక్కింటి మహిళాతో మాట్లాడుతుండగా ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ఆమె…
Read More...
Read More...
వేములవాడను యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తాం : మంత్రి కేటీఆర్
వేములవాడలో జరగనున్న మహా శివరాత్రి వేడుకల పైన మంత్రి కే.తారకరామారావు స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు.
భారత దేశంలోనే దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవ క్షేత్రం…
Read More...
Read More...
Latest
>>కరీంనగర్లో దారుణం : పట్టపగలే దారుణ హత్య>>కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే.. కేటీఆర్ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నాడు>>ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలి : ఈటెల రాజేందర్>>పేకాటరాయుళ్లపై కేసు నమోదు: సీఐ>>జగిత్యాల జిల్లాలో హాట్ టాపిక్గా మారిన సర్పంచ్ ఫిర్యాదు>>మంథని – కాటారం రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం (వీడియో)>>మంత్రి హరీష్ రావుకి ఘన స్వాగతం>>కార్పొరేటర్ ను పరామర్శించిన మంత్రి>>అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకున్న అధికారులు>>మహిళా సమైక్య నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి