Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Latest
>>అభివృద్ధిని కొనసాగిస్తాం: మంత్రి>>మంత్రి గంగుల ఇంటి ముట్టడి>>BRS 1ST LIST: బీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేసిన కేసీఆర్>>ప్రత్యేక పూజలు చేసిన కార్పోరేటర్>>పద్మశాలి యుద్ధ భేరికి ఏర్పాట్లు పూర్తి>>ధోనీ కూతురు స్కూల్ ఫీజు తెలిస్తే షాకే!>>వేగంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు>>Breaking News : కరీంనగర్ లో దారుణ హత్య>>హోంగార్డ్ ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా>>అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
Browsing Category
సిరిసిల్ల
ఏ విధంగానైతే ఆర్జిత సేవలు నిలిపివేశారో అదేవిధంగా దర్గాను కూడా మూసి వెయ్యాలి: బిజెపి
వేములవాడలో ఈ నెల 18 న జరిగే మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని భక్తులకు త్వరితగతిన స్వామివారి దర్శనం కోసం ఆలయంలో ఐదు రోజులపాటు ఆర్జిత సేవలు నిలిపివేయడం జరిగిందని, అదేవిధంగా రాజన్న దర్శనానికి వచ్చే భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారికి…
Read More...
Read More...
బోయినపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ
బోయినపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించి స్టేషన్లో నిర్వహిస్తున్న రికార్డులను, 5ఎస్ అమలు తీరు, ఫంక్షనల్ వర్టికల్స్ ను కోర్ట్ డ్యూటీ, రిసెప్షన్, బ్లూ కోల్ట్ పెట్రోల్ మొబైల్, టెక్ టీమ్స్ పనితీరు పరిశీలించి, పోలీస్ సిబ్బంది పని తీరు, ప్రజలకు…
Read More...
Read More...
రోడ్డు ప్రమాదంలో యువకడు మృతి
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మలకపేట, ధర్మారం గ్రామాల మధ్య బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి స్పాట్ లోనే మృతి చెందినట్లు స్థానికుల సమాచారం. మృతుడు బావుసాయిపేట గ్రామానికి చెందిన సిరిసిల్ల…
Read More...
Read More...
రాజన్న సిరిసిల్లలో వ్యక్తి దారుణ హత్య
చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో ఓ ఇంట్లో యువకుడి దారుణ హత్య.. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన రాణవేణి గణేష్ (30) (తండ్రి రాణవేణి చంద్రం)అనే యువకుడిగా స్థానికుల, గ్రామస్తుల గుర్తింపు... సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న…
Read More...
Read More...
మహిళపై దాడి చేసిన కోతులు
ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో జాగిరి బాలలక్ష్మి (55) అనే మహిళను మంగళవారం కోతుల ముక్కుమ్మడిగా దాడి చేసి గాయపర్చాయి. మంగళవారం సాయంత్రం 5-00 గంటల ప్రాంతంలో బాలలక్ష్మి తన పక్కింటి మహిళాతో మాట్లాడుతుండగా ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనలో ఆమె…
Read More...
Read More...
వేములవాడను యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తాం : మంత్రి కేటీఆర్
వేములవాడలో జరగనున్న మహా శివరాత్రి వేడుకల పైన మంత్రి కే.తారకరామారావు స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు.
భారత దేశంలోనే దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవ క్షేత్రం…
Read More...
Read More...
నిండు ప్రాణం తీసిన నిర్లక్ష్యం
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కేంద్రంలో కూరగాయల అమ్ముకునే చిరు వ్యాపారి మంగళవారం దుర్మరణం చెందారు. రెక్కాడితే కానీ కానీ డొక్కాడని కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారి బువ్వ తినేస్తానని ఇంటికి వెళ్లి దారిలో కాంక్రీట్ మిక్సింగ్ వాహన…
Read More...
Read More...
దొంగిలించలేని ఒక అపురూపమైన వస్తువు విద్య : మంత్రి కేటీఆర్
విద్య అనేది మన నుంచి దొంగిలించలేని ఒక అపురూపమైన వస్తువు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేజీ టు పీజీ క్యాంపస్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో…
Read More...
Read More...
స్కూల్ బస్సు ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు – 15 మంది విద్యార్థులకు గాయాలు
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంకు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు. 15 మంది విద్యార్థులకు గాయాలు, దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. అతివేగంతో ఆర్టీసీ బస్సు దూసుకు వచ్చి స్కూల్ బస్ ను ఢీ కొట్టిందని తెలిపిన…
Read More...
Read More...
మత్తుమందు ఇచ్చి భక్తురాలి నగలు చోరీ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ సమీపంలో గురువారం దొంగతనం జరిగింది. వరంగల్ జిల్లాకు చెందిన సరోజనకు మత్తు మందు ఇచ్చి, నగలు మాయం చేసిననట్లు బాధితురాలు తెలిపింది. కొడుకు పేరిట నిత్యాన్నదాన స్కీంకు నగదును కట్టింది. మాయమాటలు చెప్పి,…
Read More...
Read More...
Latest
>>BRS 1ST LIST: బీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేసిన కేసీఆర్>>ప్రత్యేక పూజలు చేసిన కార్పోరేటర్>>పద్మశాలి యుద్ధ భేరికి ఏర్పాట్లు పూర్తి>>ధోనీ కూతురు స్కూల్ ఫీజు తెలిస్తే షాకే!>>వేగంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు>>Breaking News : కరీంనగర్ లో దారుణ హత్య>>హోంగార్డ్ ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా>>అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి>>ఇసుక లారీ ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు>>అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి