Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Latest
>>అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : కలెక్టరేట్ వద్ద బిజెపి శ్రేణుల ఆందోళన>>ద్విచక్ర వాహనానికి పెండింగ్ లో 50 చలాన్లు>>కరీంనగర్లో దారుణం : పట్టపగలే దారుణ హత్య>>ఆస్థి గొడవలో తండ్రిపై కొడుకు బ్యాట్ తో దాడి>>బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం>>కుప్పం సరిహద్దు ప్రాంతంలో యువకుని దారుణ హత్య (వీడియో)>>చిటికెన నవీన్ కు కొవ్వొత్తులతో నివాళులు>>కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే.. కేటీఆర్ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నాడు>>ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలి : ఈటెల రాజేందర్>>పేకాటరాయుళ్లపై కేసు నమోదు: సీఐ
Browsing Category
సిరిసిల్ల
నిండు ప్రాణం తీసిన నిర్లక్ష్యం
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కేంద్రంలో కూరగాయల అమ్ముకునే చిరు వ్యాపారి మంగళవారం దుర్మరణం చెందారు. రెక్కాడితే కానీ కానీ డొక్కాడని కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారి బువ్వ తినేస్తానని ఇంటికి వెళ్లి దారిలో కాంక్రీట్ మిక్సింగ్ వాహన…
Read More...
Read More...
దొంగిలించలేని ఒక అపురూపమైన వస్తువు విద్య : మంత్రి కేటీఆర్
విద్య అనేది మన నుంచి దొంగిలించలేని ఒక అపురూపమైన వస్తువు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గంభీరావుపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేజీ టు పీజీ క్యాంపస్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో…
Read More...
Read More...
స్కూల్ బస్సు ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు – 15 మంది విద్యార్థులకు గాయాలు
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంకు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు. 15 మంది విద్యార్థులకు గాయాలు, దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. అతివేగంతో ఆర్టీసీ బస్సు దూసుకు వచ్చి స్కూల్ బస్ ను ఢీ కొట్టిందని తెలిపిన…
Read More...
Read More...
మత్తుమందు ఇచ్చి భక్తురాలి నగలు చోరీ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ సమీపంలో గురువారం దొంగతనం జరిగింది. వరంగల్ జిల్లాకు చెందిన సరోజనకు మత్తు మందు ఇచ్చి, నగలు మాయం చేసిననట్లు బాధితురాలు తెలిపింది. కొడుకు పేరిట నిత్యాన్నదాన స్కీంకు నగదును కట్టింది. మాయమాటలు చెప్పి,…
Read More...
Read More...
సిరిసిల్లలో దారుణం: మహిళను వివస్త్రను చేసి 4గంటలు కుర్చోపెట్టి
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమానుష్యమైన ఘటన చోటుచేసుకుంది కూలి పని కోసం వేచి చూస్తున్నా మహిళను తన వద్ద పని ఉందని చెప్పి బండిపై తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు కామాంధుడు మహిళను వివస్త్రను చేసి నాలుగు గంటలు నరకం చూపించాడు ఈ ఘటన రాజన్న…
Read More...
Read More...
రామగుండంలో జరిగే సభకు బయలుదేరిన బిజెపి
ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసేందుకు వస్తున్న దేశ ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం నుండి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుండాటి వెంకట్ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు నేవూరి శ్రీనివాస్ రెడ్డి…
Read More...
Read More...
గోవులను తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం ఎలాంటి అనుమతులు లేకుండా గోవులను తరలిస్తున్న వ్యాన్ ను హిందూ ఐక్యవేదిక, హిందూ సంఘాల నాయకులు పోలీసుల సహకారంతో పోలీస్ స్టేషన్ ముందు ఆపి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని…
Read More...
Read More...
మండల పార్టీ అధ్యక్షులతో శాసనసభ్యులు చెన్నమనేని భేటీ!
శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ తో హైదరాబాద్ లో వేములవాడ నియోజకవర్గ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు సమావేశమయ్యారు. ముందుగా రమేష్ కి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ జమ్మి పెట్టి వారి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు రమేష్ వారికి దసరా…
Read More...
Read More...
శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నూతన ఈవో
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నూతన ఈవోగా మంగళవారం డి కృష్ణ ప్రసాద్ నియామకం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం పని చేసిన ఆలయ ఈవో రమాదేవిని హైదరాబాద్ దేవాదాయ దేవాదాయ శాఖ కార్యాలయానికి బదిలీ చేయడం జరిగింది.
Read More...
Read More...
డివైడర్ ను ఢీకొన్న కారు.. తప్పిన ప్రాణాపాయం!
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపుర్-నాంపల్లి రోడ్డులో మంగళవారం అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడ్డ కారు. కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు చిన్నపాటి గాయాలు అయినట్టు స్థానికుల సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి…
Read More...
Read More...
Latest
>>కరీంనగర్లో దారుణం : పట్టపగలే దారుణ హత్య>>కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే.. కేటీఆర్ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నాడు>>ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలి : ఈటెల రాజేందర్>>పేకాటరాయుళ్లపై కేసు నమోదు: సీఐ>>జగిత్యాల జిల్లాలో హాట్ టాపిక్గా మారిన సర్పంచ్ ఫిర్యాదు>>మంథని – కాటారం రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం (వీడియో)>>మంత్రి హరీష్ రావుకి ఘన స్వాగతం>>కార్పొరేటర్ ను పరామర్శించిన మంత్రి>>అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకున్న అధికారులు>>మహిళా సమైక్య నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి