Browsing Category

తెలంగాణ

కేటీఆర్ను బర్తరఫ్ కాదు… చంచల్ గూడ జైలులో పెట్టాలి…

కామారెడ్డి: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదివారం కామారెడ్డి జిల్లా, గాంధారిలో ఒక్కరోజు నిరుద్యోగ నిరహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015 నుంచి ఇప్పటి వరకు జరిగిన టీఎస్‌పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీలో కొందరికి లబ్ధి…
Read More...

కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే.. కేటీఆర్ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నాడు

యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి “కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే.. కొడుకు కేటీఆర్ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నాడు. ఇక్కడ చదవని కేటీఆర్ కు తెలంగాణ కు ఏం సంబంధం? 610 జీవో, ముల్కీ రూల్స్ ప్రకారం కేటీఆర్ తెలంగాణలో…
Read More...

ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలి : ఈటెల రాజేందర్

TSPSC లో రద్దైన పరీక్షలు తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి మళ్లీ ప్రిపేర్ కావడానికి లక్ష రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి. నైతిక బాధ్యత వహించి సీఎం కెసిఆర్ రాజీనామా చెయ్యాలి. Tspsc ప్రస్తుత బోర్డ్ ను రద్దు…
Read More...

స్వప్నలోక్‌ అగ్ని ప్రమాద మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా సీఎం కేసీఆర్

సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టంతో పాటు పలువురు గాయపడటం విచారకరమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు…
Read More...

గన్ పార్క్ వద్ద..బండి సంజయ్ మెరుపు ధర్నా..

హైదరాబాద్: అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మెరుపు ధర్నాకు దిగారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‎కు…
Read More...

టీఎస్పీఎస్సీ వైపు దూసుకు వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు

ప్రశ్నపత్రాల లేకేజీ ఘటనకు నిరసనగా టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట శుక్రవారం కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కార్యాలయంలోకి దూసుకుపోయేందుకు కార్యకర్తలు ప్రయత్నించడం, వారిని అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి…
Read More...

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బిజెపి అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గెలుపు

ఉమ్మడి మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గెలుపొందారు. సుమారు 1, 150 ఓట్ల తేడాతో సమీప పి.ఆర్.టి.యు టిఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు. వివరాళ్లోకి…
Read More...

టీఎస్పిఎస్సి తెలంగాణ గ్రూప్-1 పరీక్ష రద్దు

టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ ప్రకంపనలతో రాష్ట్రమంతటా అట్టుకుతున్నది. పరీక్షలన్నీ రద్దు చేయాలని విద్యార్థిసంఘాలు, ప్రతిపక్షాలు రోడ్డెక్కాయి. అయితే సిట్‌ దర్యాప్తులో అనేక సంచలన విషయాలు బైటికి వస్తున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో…
Read More...

మంథని – కాటారం రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం (వీడియో)

పెద్దపెల్లి: పెద్దపెల్లి జిల్లా మంథని నుండి కాటారం వెళ్లే రహదారిపై బట్టుపల్లి గ్రామ సమీపంలో శుక్రవారం రోజు ఒక ఇసుక లారీ ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలంలో స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మంథని మండలం ఖానాపూర్…
Read More...

మంటల్లో సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్ కాపాడమని ఉద్యోగుల ఆర్తనాదాలు

మృతులంతా 25 ఏండ్లలోపే, గాంధీలో ఐదుగురు, ప్రైవేటులో ఒకరు మృతి, ఊపిరి ఆడక చనిపోయినట్టు వైద్యుల నిర్ధారణ, ఏడుగురిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది, హుటాహుటిన దవాఖానలకు తరలింపు, ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణం హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని…
Read More...


error: Content is protected !!
Karimnagar News page contents