Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Latest
>>అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : కలెక్టరేట్ వద్ద బిజెపి శ్రేణుల ఆందోళన>>ద్విచక్ర వాహనానికి పెండింగ్ లో 50 చలాన్లు>>కరీంనగర్లో దారుణం : పట్టపగలే దారుణ హత్య>>ఆస్థి గొడవలో తండ్రిపై కొడుకు బ్యాట్ తో దాడి>>బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం>>కుప్పం సరిహద్దు ప్రాంతంలో యువకుని దారుణ హత్య (వీడియో)>>చిటికెన నవీన్ కు కొవ్వొత్తులతో నివాళులు>>కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే.. కేటీఆర్ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నాడు>>ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలి : ఈటెల రాజేందర్>>పేకాటరాయుళ్లపై కేసు నమోదు: సీఐ
Browsing Category
Breaking News
మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం
నాపై రాష్ట్ర మహిళ కమిషన్ సీరియస్ అయ్యిందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమాజానికి మంచి జరిగే విషయాలు…
Read More...
Read More...
కూతుళ్ల బాత్రూమ్ లో సీసీ కెమెరా పెట్టిన తండ్రి..900పైగా అశ్లీల వీడియోలు రికార్డ్!
పిల్లలు తమ తల్లిదండ్రులను తమ ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. తల్లిదండ్రులు కూడా అంతే. అయితే ఓ తండ్రి దారుణమైన చర్యకు ఒడిగట్టాడు.
తండ్రి అనే బంధానికే మచ్చ తెచ్చాడు. ఓ తండ్రి తన పిల్లలపై అశ్లీల వీడియోలు రికార్డ్ చేయడం…
Read More...
Read More...
బండి సంజయ్ కు నోటీసులిచ్చిన బంజారాహిల్స్ పోలీసులు.. విచారణకు రావాలని ఆదేశం
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే బండి సంజయ్పై ఇటీవల…
Read More...
Read More...
ఢిల్లీ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత.. వెంట మంత్రి కేటీఆర్.. సోమవారం ఈడీ విచారణపై సర్వత్రా ఉత్కంఠ
కవిత-ఈడీ ఎపిసోడ్ సస్పెన్స్ సీరియల్లా సాగుతోంది. రాజకీయ వర్గాలు కూడా ఊహించలేనంత మలుపులు తిరుగుతూ పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తోంది. సీను సీనుకు హై డ్రామా పండిస్తూ పొలిటికల్ ను తలపిస్తోంది.
తాజాగా కవిత చలో ఢిల్లీ…
Read More...
Read More...
తల్లి మృతదేహాన్ని ముక్కలు చేసి.. దుర్వాసన రాకుండా 40 ఎయిర్ ఫ్రెషనర్స్ కొన్న కుమార్తె
తల్లిని చంపి, మృతదేహాన్ని ఐదు ముక్కలు చేసిన కూతురు ముంబై పోలీసుల విచారణలో సంచలన విషయాలను వెల్లడించింది. అసలు తన తల్లి మాట్లాడేది కాదని చెప్పింది.
అది తనను కలవరపరిచింది. మరోవైపు తన తల్లి మెట్లపై నుండి పడి చనిపోవడంతో.. హత్య…
Read More...
Read More...
పబ్లిక్ సర్విస్ కమిషన్ రాజ్యాంగబద్ద సంస్థ, అందులో ప్రభుత్వ ప్రమేయం ఉండదు – మంత్రి గంగుల కమలాకర్
తప్పు చేసిన వారు ఎంతటివారైనా శిక్షించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉంది, పారదర్శకంగా తక్షణమే చర్యలు తీసుకొని సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం – గంగుల కమలాకర్
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశంతో తెలంగాణ యువతకు ఎలాంటి అన్యాయం జరగకూడదనే మంత్రి…
Read More...
Read More...
మహిళలపై సామెతలు ప్రయోగించొద్దు.. బండి సంజయ్ను హెచ్చరించిన మహిళా కమిషన్
హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట శనివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ను మహిళా కమిషన్ దాదాపు మూడు గంటల పాటు విచారించింది.…
Read More...
Read More...
ఈ దఫా విచారణకు సహకరించకపోతే అరెస్టులు తప్పవు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
ఢిల్లీ: సుప్రీంకోర్టు లో ఈడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్సీ కవిత కేసులో ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని పిటిషన్లో ఈడీ పేర్కొంది. తమ వాదన విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని…
Read More...
Read More...
యువకుడి ఆత్మహత్య
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ పై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య గల కారణాలు తెలియవలసి ఉంది
Read More...
Read More...
కేటీఆర్ను బర్తరఫ్ కాదు… చంచల్ గూడ జైలులో పెట్టాలి…
కామారెడ్డి: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదివారం కామారెడ్డి జిల్లా, గాంధారిలో ఒక్కరోజు నిరుద్యోగ నిరహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015 నుంచి ఇప్పటి వరకు జరిగిన టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీలో కొందరికి లబ్ధి…
Read More...
Read More...
Latest
>>కరీంనగర్లో దారుణం : పట్టపగలే దారుణ హత్య>>మంథని – కాటారం రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం (వీడియో)>>మంత్రి హరీష్ రావుకి ఘన స్వాగతం>>కార్పొరేటర్ ను పరామర్శించిన మంత్రి>>అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకున్న అధికారులు>>మహిళా సమైక్య నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి>>మహిళా మణులతో సమావేశమైన కార్పొరేటర్>>ప్రమాణ స్వీకార మహోత్సవంకి హాజరైన మంత్రి>>విజేతలయిన మహిళలకు బహుమతులు ప్రధానం చేసిన మంత్రి గంగుల>>రంజాన్ ను శాంతియుతంగా పండగ వాతావరణంలో జరుపుకోవాలి : మంత్రి గంగుల కమలాకర్