Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Latest
>>అభివృద్ధిని కొనసాగిస్తాం: మంత్రి>>మంత్రి గంగుల ఇంటి ముట్టడి>>BRS 1ST LIST: బీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేసిన కేసీఆర్>>ప్రత్యేక పూజలు చేసిన కార్పోరేటర్>>పద్మశాలి యుద్ధ భేరికి ఏర్పాట్లు పూర్తి>>ధోనీ కూతురు స్కూల్ ఫీజు తెలిస్తే షాకే!>>వేగంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు>>Breaking News : కరీంనగర్ లో దారుణ హత్య>>హోంగార్డ్ ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా>>అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
Browsing Category
Breaking News
ఇండియాలో 23 లక్షల ట్విట్టర్ అకౌంట్లు బ్లాక్
నిబంధనలను ఉల్లంఘించిన యూజర్లపై ట్విట్టర్ (ప్రస్తుత X) కఠిన చర్యలు తీసుకుంది. జూన్-జులై నెలల్లో రికార్డు స్థాయిలో 23,95,495 ఖాతాలను బ్లాక్ చేసినట్లు తాజాగా ట్విట్టర్ వెల్లడించింది. చిన్నారులపై లైంగిక దోపిడీ, అశ్లీలతను ప్రోత్సహించేలా…
Read More...
Read More...
పద్మశాలి యుద్ధ భేరికి ఏర్పాట్లు పూర్తి
కోరుట్ల పట్టణంలో ఆదివారం పద్మశాలి యుద్ధ భేరి ఛలో కోరుట్ల నిర్వహిస్తున్నామని కార్యక్రమ బాధ్యులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేరళ రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష, కర్ణాటక ఎంపి నారాయణ, కర్నూలు ఎంపి సంజీవ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఆంధ్రప్రదేశ్…
Read More...
Read More...
ధోనీ కూతురు స్కూల్ ఫీజు తెలిస్తే షాకే!
ఇండియన్ స్టార్ క్రికెటర్ ధోనీ కూతురు జీవా అందరికీ సుపరిచితమే. జీవా జార్ఖండ్లో తల్లిదండ్రుల సమక్షంలోనే పెరుగుతోంది. ప్రస్తుతం జీవా వయసు 8 సంవత్సరాలు. రాంచీలోనే ఉత్తమ పాఠశాల అయిన టౌరీయన్ వరల్డ్ స్కూల్లో మూడవ తరగతి చదువుతోంది. అయితే జీవా డేస్…
Read More...
Read More...
డెలివరీ బాయ్గా మారిన జొమాటో సీఈవో
ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సీఈవో దీపీందర్ గోయల్ ఫ్రెండ్షిప్ డేను వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. స్పెషల్ డే సందర్భంగా గోయల్ కస్టమర్లు, ఎగ్జిక్యూటివ్లకు స్వయంగా తానే ఫుడ్ డెలివరీ చేశారు. డెలివరీ పార్ట్నర్లు, రెస్టారెంట్…
Read More...
Read More...
వేగంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు
కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు వరంగల్తో పోల్చితే ఎంతో వేగంగా జరుగుతున్నాయని స్మార్ట్ సిటీ వర్క్స్ మేనేజింగ్ రిప్రజెంటేటీవ్ ఆఫీసర్ సూర్య అన్నారు. కరీనగర్ బల్దియా హెడ్ ఆఫీసులో శుక్రవారం స్మార్ట్ సిటీ పనులపై రివ్యూ మీటింగ్ జరగ్గా, మేయర్ సునీల్…
Read More...
Read More...
ఆర్టీసీ విలీన బిల్లు పెండింగ్
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేసేందుకు వీలు కల్పించే ఆర్టీసీ విలీన ముసాయిదా బిల్లును తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పెండింగ్ పెట్టారు. దీనిపై న్యాయసలహా తీసుకోన్న తర్వాతే నిర్ణయం తీసుకుంటామని శుక్రవారం రాజ్భవన్…
Read More...
Read More...
Breaking News : కరీంనగర్ లో దారుణ హత్య
కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మద్యం దుకాణం ఎదుట హత్య సంఘటన రాత్రి 11. 15 గంటలకు చోటు చేసుకుంది.పర్మిట్ రూంలో పీకల దాకా తాగిన ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న వివాదం ఈ సంఘటకు దారితీసింది కల్పన హోటల్ ముందు దారుణ హత్య మద్యం…
Read More...
Read More...
హోంగార్డ్ ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న హోంగార్డులను పర్మినెంట్ ఉద్యోగులుగా చేయాలని కరీంనగర్ మీ సేవా కార్యాలయంలో బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు…
Read More...
Read More...
రాంగ్ కాల్తో కనెక్టయ్యారు.. లవ్లో మునిగిపోయారు.. చివరకు..
ఆమెకు 45, అతనికి 25 ఏళ్లు.. ఒక్క మిస్డ్ కాల్.. వారి మధ్య పరిచయానికి దారితీసింది. అదే ఫోన్కాల్ వారి మధ్య బంధానికి తెరలేపింది. ఆ బంధం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసి.. చివరికి ఆమెను ఆత్మహత్య వైపు పురిగొల్పింది. తప్పు తెలుసుకొని…
Read More...
Read More...
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
అకాల వర్షాలు వరదలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఆదుకొని 30 వేల నష్టపరిహారం చెల్లించాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భామండ్లపల్లి యుగేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం శంకరపట్నం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో యుగేందర్…
Read More...
Read More...
Latest
>>అభివృద్ధిని కొనసాగిస్తాం: మంత్రి>>మంత్రి గంగుల ఇంటి ముట్టడి>>BRS 1ST LIST: బీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేసిన కేసీఆర్>>ప్రత్యేక పూజలు చేసిన కార్పోరేటర్>>పద్మశాలి యుద్ధ భేరికి ఏర్పాట్లు పూర్తి>>ధోనీ కూతురు స్కూల్ ఫీజు తెలిస్తే షాకే!>>వేగంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు>>Breaking News : కరీంనగర్ లో దారుణ హత్య>>హోంగార్డ్ ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా>>అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి