Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Latest
>>నృత్య కారిణిని అవార్డ్>>నగర ప్రజలకు త్వరలో 24/7 మంచినీరు అందిస్తాం>>ఇంటర్ ఫలితాల్లో ర్యాంకు సాధించిన.. -విద్యార్థిని అభినందించిన మేయర్ సునీల్ రావు.>>అగ్నిపథ్ ను వెంటనే రద్దు చేయాలి>>ఈటల భూముల పంపిణీకి రంగం సిద్ధం.?>>జర్నలిస్టులచేస్తా సమస్యల పరిష్కారానికి కృషి >>బావమరిది పై బావ కత్తితో దాడి>>గంజాయి పట్టివేత>>తపాలా బ్యాంక్ ఐపిపిబి సేవలను త్వరగా ప్రారంభించాలి>>దళితులు ఉన్నత వర్గాలకు ధీటుగా ఎదిగేందుకే దళితబంధు
Browsing Category
Breaking News
సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందచర్యలు చేపట్టాలికుండా పకడ్బందీ
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు
కలెక్టరేట్ సమావేశ మందిరంలో హరిత హారం, సీజనల్ వ్యాధుల వ్యాప్తి, క్రీడా ప్రాంగణాలకు స్థలాలు గుర్తింపు,…
Read More...
Read More...
ఎస్.యుఎన్.ఐ.దాడి హేయమైన చర్య
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ ఎఫ్ ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చిక్కడపల్లి లో ఉన్న రాష్ట్ర కార్యాలయంలో మీద దాడి కి వచ్చిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నిరసిస్తూ మంకమ్మ తోట లో నిరసన చేయడం జరిగింది
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి…
Read More...
Read More...
క్లాస్ టీచర్ గా .. మంత్రి
తరగతి గదిలో విద్యార్థులకు శనివారం తెలంగాణ బిసి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉపాద్యాయుడి రూపంలో వచ్చారు. ఒక మంత్రి టీచర్గా రావడం, క్లాస్ రూంలో టీచర్గా విద్యార్థులకు డిజిటల్ క్లాస్ తీసుకోవడంతో ఆ పాఠశాలలో…
Read More...
Read More...
డంపింగ్ యార్డ్ ను సందర్శించిన మేయర్ సునీల్ రావు, కమిషనర్ సేవా ఇస్లావత్.
ఉత్పత్తి అయ్యే చెత్తను RRR కాన్సెప్ట్ అనుసరించి రెడ్యూస్, రీసైక్లింగ్, రీయూజ్ చేయాలని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్లో నగరపాలక సంస్థ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈ ప్రక్రియలో భాగంగా శనివారం రోజు మేయర్ యాదగిరి సునీల్ రావు,…
Read More...
Read More...
* విద్యార్థులు సృజనాత్మక శక్తిని పెంచడానికి ఈ క్లాస్ రూమ్ ల సౌకర్యం.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టెక్నాలజీతో కూడిన విద్యను అందిస్తామని బీసీ సంక్షేమ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధిలో భాగంగా శనివారం రోజు…
Read More...
Read More...
వివిధ రకాల కేసుల్లో శిక్షలు పడే శాతాన్ని పెంచాలి
రాష్ట్ర డిజీపీ యం మహేందర్ రెడ్డి శనివారం నాడు జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల తో పెండింగ్ కేసులు, ఫంక్షనల్ వర్టికల్ గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.పోక్సో మరియు మహిళలకు సంబంధించిన ఇతర కేసుల్లో నిందితులకు…
Read More...
Read More...
సమాజంలో జర్నలిస్టల పాత్ర కీలకం
సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్ లో జరిగిన ప్రజా జ్యోతి దినపత్రిక ఉమ్మడి జిల్లా రిపోర్టర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాజ్యోతి…
Read More...
Read More...
హారితహారం లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు
నగరపాలక సంస్థ పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతుందని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్లోని 17 డివిజన్ లో శుక్రవారం రోజున కమిషనర్ సేవా ఇస్లావత్ తో కలిసి నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ కోల…
Read More...
Read More...
శ్రీ చైతన్య స్కూల్ ను మూసివేయాలి.
నగరంలో శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం ఐఐటి జే ఈఈ మెయిన్స్ ఒలంపియాడ్ అనే రకరకాల తోక పేర్లు పెట్టి మరియు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో విచ్చలవిడిగా బుక్కులు అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీ చైతన్య స్కూల్ అను…
Read More...
Read More...
ఆడబిడ్డలకు సర్కార్ కానుక కళ్యాణలక్ష్మీ
సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రంహుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట్ మండలంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు సంబంధించిన
కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులు 106 చెక్కులు 100.116 ఒక లక్ష నూట పదహార్లు మొత్తం1,06,12,296…
Read More...
Read More...
Latest
>>మానకొండూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం>>సాధారణ ప్రసవాల్లో కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండాలి>>జాతీయవాద నాయకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ.>>వారం రోజుల్లోగా మన ఊరు-మన బడి పనులు పూర్తి చేయాలి:>>పాఠ్యపుస్తకాలు లేకుండా చదువులే..>> శ్రీ సాయి ట్రేడర్స్ ను ప్రారంభించిన వినోద్ కుమార్>>బిజెవైఎం కార్యదర్శిగా మాచర్ల శశికుమార్>>స్పోర్ట్స్ సిటీగా కరీంనగరం>>దళిత బందుతో ఆర్థికాభివృద్ధి సాధించాలి>>నేడే చివరి రోజు
Like :
34