Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Latest
>>పెండింగ్ కేసులపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి: డిజిపి>>వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు>>పేదవారికి సీఎం సహాయనిధి కొండంత అండ: ఎమ్మెల్యే>>రేపు ధర్మపురిలో మంత్రి పర్యటన>>హిందూ ఏక్తా యాత్రకు ముస్తాబైన కరీంనగర్>>రివర్ ఫ్రంట్.. స్పీడప్>>మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతిపై మంత్రి గంగుల సమీక్ష>>అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు రాద్దాంతం: ఎమ్మెల్యే>>దళిత బందు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్>>అంబేద్కర్ క్లబ్ అభివృద్దికి 10 లక్షల నిధులు మంజూరు చేసిన మంత్రి గంగుల
Browsing Category
కరీంనగర్
విద్యుత్ షాకుతో రైతు మృతి
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన పెద్దోళ్ల నడిపి భూమన్న అనే రైతు శనివారం తన పొలం వద్ద సాగు చేస్తున్న చెరుకుకు నీరు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. పొలం వద్ద వ్యవసాయ బావిలోని…
Read More...
Read More...
రాష్ట్ర మంత్రులకు స్వాగతం పలికిన రామగుండం ఎమ్మెల్యే
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం మాత శిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ, అర్దిక శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ కు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పుాల బోకెలు…
Read More...
Read More...
సెస్ ప్రమాణ స్వీకారం లో పాల్గొన్న మంత్రి
రాజన్న సిరిసిల్ల పట్టణం సెస్ కార్యాలయంలో చైర్మన్ గూడూరు ప్రవీణ్ పదవి బాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సిరిసిల్ల సాంస్కృతిక సారథి చైర్మెన్, మానకొండూర్ శాసనసభ్యులు రసమయి…
Read More...
Read More...
డయాలసిస్ కేంద్రాలు ఆసుపత్రుల్లో పడకల పెంచాలని మంత్రి ని కోరిన చొప్పదండి ఎమ్మెల్యే
చొప్పదండి నియోజకవర్గం లోని కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చిన మంత్రి హరీష్ రావు కి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఘణ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు విజ్ఞప్తులు చేశారు.చొప్పదండి, గంగాధర లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని,…
Read More...
Read More...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ లో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. యువకులు వెళ్తున్న బైక్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలైన యువకులను స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా…
Read More...
Read More...
క్రీడా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి
కరీంనగర్ నగరపాలక సంస్థ, జిల్లా యువజన, క్రీడా శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని పదిహేను సంవత్సరాల లోపు బాలబాలికలకు సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ మేయర్ వై సునీల్రావు కోరారు. ఆసక్తి ఉన్న బాలబాలికలు ఈనెల 5వ…
Read More...
Read More...
రాజన్నను దర్శించుకున్న మంత్రి
వేములవాడ శ్రీపార్వతి రాజరాజేశ్వర స్వామి వారిని ఈరోజు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు దర్శించుకున్నారు. వారు ఆలయంలోకి ప్రవేశించగానే ఈవో రమాదేవి , వేద పండితులు వారికి ఎదురేగి పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. అంతరాలయంలోని…
Read More...
Read More...
ఎల్లారెడ్డిపేటలో తండ్రిని అతి కిరాతకంగా చంపిన తనయుడు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ యువకుడు తండ్రిని విచక్షణారహితంగా హత్య చేశాడు. కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలో వడ్డెర కాలనీకి చెందిన శివరాత్రి రాములు (60), తన ఒక్కగానొక్క కొడుకు…
Read More...
Read More...
సివిల్ తగాదాలలో ఏ అధికారి తలదూర్చకూడదు: జిల్లా ఎస్పీ
జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్ లో 21 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేయడానికి ప్రజదివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ అన్నారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామని,…
Read More...
Read More...
మాజీ ఎంపీ వివేక్ ను విమర్శిస్తే ఖబడ్దార్
మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామిని విమర్శిస్తే ఖబడ్దార్ అని బీజేపీ నాయకులు హెచ్చరించారు. మంథనిలో పాత్రికేయుల సమక్షంలో ప్రెస్ క్లబ్ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు వేల్పుల రాజు మాట్లాడుతూ బీజేపీ పార్టీ అన్ని మతాలను,…
Read More...
Read More...
Latest
>>మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతిపై మంత్రి గంగుల సమీక్ష>>అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు రాద్దాంతం: ఎమ్మెల్యే>>దళిత బందు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్>>అంబేద్కర్ క్లబ్ అభివృద్దికి 10 లక్షల నిధులు మంజూరు చేసిన మంత్రి గంగుల>>పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు సన్మానం>>సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ>>ఎమ్మెల్సీ కవిత రేపు పర్యటన వివరాలు>>సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువుకు సరి కొత్త పర్యాటక కళ వచ్చింది>>ఆలయం వద్ద కరెంట్ స్తంభాల ఏర్పాటు>>కళ్యాణాలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మానకొండూర్ ఎమ్మెల్యే
Like :
201