Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Latest
>>అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి : కలెక్టరేట్ వద్ద బిజెపి శ్రేణుల ఆందోళన>>ద్విచక్ర వాహనానికి పెండింగ్ లో 50 చలాన్లు>>కరీంనగర్లో దారుణం : పట్టపగలే దారుణ హత్య>>ఆస్థి గొడవలో తండ్రిపై కొడుకు బ్యాట్ తో దాడి>>బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం>>కుప్పం సరిహద్దు ప్రాంతంలో యువకుని దారుణ హత్య (వీడియో)>>చిటికెన నవీన్ కు కొవ్వొత్తులతో నివాళులు>>ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలి : ఈటెల రాజేందర్>>పేకాటరాయుళ్లపై కేసు నమోదు: సీఐ>>జగిత్యాల జిల్లాలో హాట్ టాపిక్గా మారిన సర్పంచ్ ఫిర్యాదు
Browsing Category
రాజకీయం
కేటీఆర్ను బర్తరఫ్ కాదు… చంచల్ గూడ జైలులో పెట్టాలి…
కామారెడ్డి: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదివారం కామారెడ్డి జిల్లా, గాంధారిలో ఒక్కరోజు నిరుద్యోగ నిరహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015 నుంచి ఇప్పటి వరకు జరిగిన టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీలో కొందరికి లబ్ధి…
Read More...
Read More...
కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే.. కేటీఆర్ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నాడు
యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
“కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే.. కొడుకు కేటీఆర్ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నాడు. ఇక్కడ చదవని కేటీఆర్ కు తెలంగాణ కు ఏం సంబంధం? 610 జీవో, ముల్కీ రూల్స్ ప్రకారం కేటీఆర్ తెలంగాణలో…
Read More...
Read More...
గన్ పార్క్ వద్ద..బండి సంజయ్ మెరుపు ధర్నా..
హైదరాబాద్: అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మెరుపు ధర్నాకు దిగారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్కు…
Read More...
Read More...
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బిజెపి అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గెలుపు
ఉమ్మడి మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గెలుపొందారు. సుమారు 1, 150 ఓట్ల తేడాతో సమీప పి.ఆర్.టి.యు టిఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు.
వివరాళ్లోకి…
Read More...
Read More...
లిక్కర్ కేసులో ట్విస్ట్: ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తోంది.. కవిత సంచలన కామెంట్స్
లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవిత.. లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు.
ఈ నేపథ్యంలో మధ్యంతర రిలీఫ్…
Read More...
Read More...
మోడీని పంపితే మరొక ఆస్కార్ వచ్చేది.. ఈడీ, బోడి.. ఎవరికీ భయపడేది లే: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ, ప్రధానమంత్రి మోడీ టార్గెట్గా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణకు పట్టిన శని, దరిద్రం బీజేపీ అని ఆరోపించారు. మోడీ, ఈడీ, బోడీకి ఎవరికీ భయపడేది లేదన్నారు.
ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సవాల్…
Read More...
Read More...
దేశానికి చదువుకున్న ప్రధాని కావాలి.. సీఎం సంచలన వ్యాఖ్యలు
భోపాల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు..
దేశానికి చదువుకున్న ప్రధాని కావాలని అన్నారు. ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ల అరెస్టును ప్రస్తావిస్తూ…
Read More...
Read More...
బండి సంజయ్ కి నోటీసులు జారీ చేసిన రాష్ట్ర మహిళా కమిషన్
హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మా రెడ్డి సోమవారం నోటీసులు జారీ చేసింది. మార్చి 15వ తేది బుధవారం ఉదయం 11.00…
Read More...
Read More...
బండి పై కన్నం అంజయ్య వ్యాఖ్యలను ఖండిస్తున్నాం
కరీంనగర్: బిజెపి నాయకులు కన్నం అంజయ్య రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్ అన్నారు. బిజెపి దళిత మోర్చా కన్నం అంజయ్యకు దళితులపై ఇప్పుడే ఎనలేని ప్రేమ…
Read More...
Read More...
బండిపై అమిత్ షాకు ఫిర్యాదు చేస్తాం
దళితులను అణగ తొక్కుతున్న బండి, ఆత్మీయ సమ్మేళనంలో సంజయ్ తీరును ఎండగడతాం, ధర్మపురి నియోజకవర్గ భాజపా సీనియర్ నాయకులు కన్నం అంజయ్య
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరును అమిత్ షాకు…
Read More...
Read More...
Latest
>>కరీంనగర్లో దారుణం : పట్టపగలే దారుణ హత్య>>చిటికెన నవీన్ కు కొవ్వొత్తులతో నివాళులు>>ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలి : ఈటెల రాజేందర్>>పేకాటరాయుళ్లపై కేసు నమోదు: సీఐ>>జగిత్యాల జిల్లాలో హాట్ టాపిక్గా మారిన సర్పంచ్ ఫిర్యాదు>>మంథని – కాటారం రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం (వీడియో)>>మంత్రి హరీష్ రావుకి ఘన స్వాగతం>>కార్పొరేటర్ ను పరామర్శించిన మంత్రి>>అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకున్న అధికారులు>>మహిళా సమైక్య నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి