Browsing Category

రాజకీయం

మ‌హిళ‌ల‌పై సామెత‌లు ప్ర‌యోగించొద్దు.. బండి సంజ‌య్‌ను హెచ్చ‌రించిన మ‌హిళా క‌మిష‌న్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌ పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజయ్ తెలంగాణ మ‌హిళా క‌మిష‌న్ ఎదుట‌ శ‌నివారం హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సంజ‌య్‌ను మ‌హిళా క‌మిష‌న్ దాదాపు మూడు గంట‌ల పాటు విచారించింది.…
Read More...

ఈ దఫా విచారణకు సహకరించకపోతే అరెస్టులు తప్పవు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్

ఢిల్లీ: సుప్రీంకోర్టు లో ఈడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్సీ కవిత కేసులో ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని పిటిషన్‌లో ఈడీ పేర్కొంది. తమ వాదన విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని…
Read More...

కేటీఆర్ను బర్తరఫ్ కాదు… చంచల్ గూడ జైలులో పెట్టాలి…

కామారెడ్డి: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదివారం కామారెడ్డి జిల్లా, గాంధారిలో ఒక్కరోజు నిరుద్యోగ నిరహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015 నుంచి ఇప్పటి వరకు జరిగిన టీఎస్‌పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీలో కొందరికి లబ్ధి…
Read More...

కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే.. కేటీఆర్ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నాడు

యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి “కేసీఆర్ నోటిఫికేషన్ ఇస్తే.. కొడుకు కేటీఆర్ పేపర్స్ లీక్ చేసి అమ్ముకున్నాడు. ఇక్కడ చదవని కేటీఆర్ కు తెలంగాణ కు ఏం సంబంధం? 610 జీవో, ముల్కీ రూల్స్ ప్రకారం కేటీఆర్ తెలంగాణలో…
Read More...

గన్ పార్క్ వద్ద..బండి సంజయ్ మెరుపు ధర్నా..

హైదరాబాద్: అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మెరుపు ధర్నాకు దిగారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‎కు…
Read More...

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బిజెపి అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గెలుపు

ఉమ్మడి మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గెలుపొందారు. సుమారు 1, 150 ఓట్ల తేడాతో సమీప పి.ఆర్.టి.యు టిఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు. వివరాళ్లోకి…
Read More...

లిక్కర్‌ కేసులో ట్విస్ట్‌: ఈడీ థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తోంది.. కవిత సంచలన కామెంట్స్‌

లిక్కర్‌ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవిత.. లిక్కర్‌ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ నేపథ్యంలో మధ్యంతర రిలీఫ్…
Read More...

మోడీని పంపితే మరొక ఆస్కార్‌ వచ్చేది.. ఈడీ, బోడి.. ఎవరికీ భయపడేది లే: మంత్రి కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ, ప్రధానమంత్రి మోడీ టార్గెట్‌గా మరోసారి తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్‌. తెలంగాణకు పట్టిన శని, దరిద్రం బీజేపీ అని ఆరోపించారు. మోడీ, ఈడీ, బోడీకి ఎవరికీ భయపడేది లేదన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సవాల్…
Read More...

దేశానికి చదువుకున్న ప్రధాని కావాలి.. సీఎం సంచలన వ్యాఖ్యలు

భోపాల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు.. దేశానికి చదువుకున్న ప్రధాని కావాలని అన్నారు. ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్‌ల అరెస్టును ప్రస్తావిస్తూ…
Read More...

బండి సంజయ్ కి నోటీసులు జారీ చేసిన రాష్ట్ర మహిళా కమిషన్

హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మా రెడ్డి  సోమవారం నోటీసులు జారీ చేసింది. మార్చి 15వ తేది బుధవారం ఉదయం 11.00…
Read More...


error: Content is protected !!
Karimnagar News page contents