Browsing Category

క్రైమ్

చిన్న చికెన్‌ ముక్క నిండు ప్రాణాలు తీసింది.. అసలేం జరిగిందంటే.

అదృష్టం బాగాలేకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుద్ది అనేది పాత సామెత. అయితే తాజాగా మహబూబాబాద్‌ జిల్లాలో చోటు చేసుకున్న ఓ సంఘటన చూస్తే ఇది నిజమే అనిపించకమానదు. మహబూబాబాద్ జిల్లాలో చికెన్‌ కూర తింటూ ఓ వృద్ధుడు మరణించిన…
Read More...

ఇదెక్కడి వైద్యం..! కుట్లు వేయకుండా ఫెవిక్విక్‌తో అతికించేశారు…

వైద్యో నారాయణ హరి అంటారు.. అంటే.. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం.. కానీ.. కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైద్య వృత్తికి కళంకం తెచ్చేలా చేస్తున్నారు.. తాజాగా.. ఓ వైద్యుడు చేసిన పనికి అంతా షాకవుతున్నారు. తల…
Read More...

నడిరోడ్డు మీదే ముద్దులతో రెచ్చిపోయిన అమ్మాయిలు..

ఈ మధ్య కాలంలో చాలా మందిని కరోనా కంటే భయంకరమైన వ్యాధి సోకింది.. అది ఏం వైరల్ అని మీరు ఆలోచిస్తున్నారా.. అదేనండీ ఎలాగైనా సోషల్ మీడియాలో ఫేమస్ కావడం. ఫలితంగా సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని ఏం చేస్తున్నామోననే విచక్షణ కూడా…
Read More...

చికెన్‌ పకోడీలో కారం ఎక్కువైందన్నందుకు..

చికెన్‌ పకోడీలో కారం ఎక్కువైందన్నందుకు వినియోగదారుడిపై పకోడి సెంటర్‌ నిర్వాహకుడు కత్తితో దాడికి పాల్పడిన సంఘటన బుధవారం రాత్రి కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.…
Read More...

కోడికూర వడ్డించి కోట్లు కొట్టేసిన మహిళా

 తమిళనాడులో విచిత్రమైన దోపిడీ జరిగింది. కిలాడీ లేడి తన స్నేహితురాలికి ప్రేమతో కోడికూర వడ్డించి కోట్ల రూపాయలు కొట్టేసింది. కోయంబత్తూరులోని రామనాథపురం కృష్ణ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వర్షిణి అనే యువతి స్థానిక…
Read More...

ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని పెంచి, పెద్ద చేసి... వారికో జీవితాన్ని ఇస్తారు. ఇందుకోసం తమ జీవితాన్ని వారి కోసం త్యాగం చేస్తారు. ఎన్ని కష్టాలైనా భరిస్తూ.. ఆ విషయాల్ని పిల్లలకు తెలియనివ్వరు. మరి ఇంతా చేసిన వారిని..…
Read More...

పెన్షన్ డబ్బుల కోసం అన్నదమ్ముల గోడవ, అడ్డువచ్చిన బావ మృతి

జగిత్యాల జిల్లాలో జరిగిన దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.కన్నతల్లికి వచ్చే వృద్దాప్య పెన్షన్ కోసం అన్నదమ్ములు గొడవపడ్డారు. తల్లికి వచ్చే రెండు వేల రూపాయలు తీసుకునేందుకు బాహాబాహీకి దిగారు. నలుగురిలో అన్నదమ్ములు గొడవపడటం చూసిన…
Read More...

మంచిర్యాల లో లైవ్ మర్డర్..!!! అసలు మిస్టరీ ఏంటో తెలుసా..??

మంచిర్యాల జిల్లా ఇందారంలో ఉద్రిక్తత నెలకొంది. హత్యకు గురైన మహేష్‌ మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. కనకయ్య కుటుంబానికి పోలీసులు మద్దతు ఇవ్వడం వల్లనే ఈ దారుణం జరిగిందని ఆరోపించారు. పోలీసుల వైఫల్యం…
Read More...

లక్ష రూపాయలకు, మూడు లక్షలు.. హైదరాబాద్‌లో వెలుగులోకి నకిలీ దందా.

హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. లక్ష ఒరిజినల్‌ నోట్లకు మూడు లక్షలు నకిలీ నోట్ల చొప్పున నడుస్తోన్న అక్రమ దందాను పోలీసులు పట్టుకున్నారు. దీంట్లో మొత్తం 13మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి…
Read More...

చెన్నూరు పట్టణంలో విద్యుత్ షాక్ తో దంపతులు మృతి

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని లైన్ గడ్డ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది.ఇంట్లో మోటార్ ద్వారా నీళ్ళు పడుతున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాట్ సర్క్యూట్ తో, బొల్లంపెల్లి శ్రీనివాస్ (45) బొల్లంపెల్లి జయశ్రీ( 38) భార్య భర్తలు…
Read More...


error: Content is protected !!
Karimnagar News page contents