Browsing Category

బిజినెస్

విశాఖకు చేరుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ

ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొనేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ విశాఖకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖకు వచ్చిన ఆయనకు ఎంపీ విజయసాయిరెడ్డి స్వాగతం పలికారు. అంబానీ వెంట 15 మంది బోర్డు డైరెక్టర్లు…
Read More...

కరీంనగర్ లో వికసిస్తున్న ‘కొత్త’ కమలం

కొత్త జైపాల్ రెడ్డీ... గతంలో ఎప్పుడు వినిపించని పేరు ప్రస్తుతం కరీంనగర్లో మారుమోగిపోతుంది... బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పగ్గాలు చేపట్టి పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ రాష్ట్రమంతా తిరుగుతున్నవేళ కరీంనగర్ వికసిస్తున్న మరో కమలమే కొత్త…
Read More...

మరో దఫా వేటు.. మార్చిలో 11 వేల మంది ఉద్వాసనకు ఫేస్‌బుక్ రంగం సిద్ధం?!

సోషల్ మీడియా జెయింట్ ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా.. వచ్చేనెలలో మరో 11 వేల మంది ఉద్యోగుల ఉద్వాసనకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. Meta layoffs 2023 | ఆర్థిక మాంద్యం ముప్పు సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫార్మర్‌లీ ఫేస్‌బుక్‌) ను…
Read More...

Central Govt: ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను మార్చేందుకు కేంద్రం ఆమోదం

ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్లు వరుసగా ఛత్రపతి శంభాజీ నగర్, ధరాశివ్‌గా మార్చబడ్డాయి. శుక్రవారం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనను ఆమోదించింది. మహారాష్ట్రలోని రెండు నగరాల పేర్లను మార్చడానికి కేంద్ర ప్రభుత్వానికి…
Read More...

New Rules: మార్చిలో అమలులోకి వచ్చే కొత్త రూల్స్… మీ జేబుకు చిల్లు పెట్టేవి ఇవే

కొత్త నెల వచ్చినప్పుడల్లా కొత్త రూల్స్ (New Rules) అమలులోకి రావడం మామూలే. మార్చిలో కూడా కొన్ని కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి. వాటిలో మీ జేబుకు చిల్లుపెట్టే నియమనిబంధనలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవడం…
Read More...

చికెన్‌ ధరలు భారీగా పతనమయ్యాయి

నెల రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు రూ.220 నుంచి రూ.160కు చేరాయి. కిలోకు దాదాపు రూ.60 తగ్గింది. అయినప్పటికీ కొంతమంది రిటైల్‌ వ్యాపారులు ధరలు తగ్గించకుండా పాత ధరలకే అమ్ముతుండటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, బ్రాయిలర్‌…
Read More...

హిండెన్‌బర్గ్‌తో పోటీలో ఆదానీ కొత్త ప్లాన్‌!

హిండెన్‌బర్గ్‌తో పోరులో గౌతమ్‌ ఆదానీ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. హిండెన్‌బర్గ్‌తో న్యాయ పోరాటానికి అమెరికాలోనే అత్యంత ఖరీదైన లీగల్‌ సంస్థ అయిన వాచ్‌టెల్‌ను నియమించుకున్నారు. ఈ చర్యతో తన ఇన్వెస్టర్లలో తిరిగి…
Read More...

ఫోన్‌పే కొత్త సర్వీస్‌.. విదేశాల్లోనూ యూపీఐ పేమెంట్స్‌!

విదేశాల్లోని భారతీయులు ఇకపై యూపీఐ ద్వారా స్థానికంగా నగదు చెల్లింపులు చేయొచ్చు. ఈ మేరకు ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ 'ఫోన్‌ పే' యూఏఈ, సింగపూర్‌, మారిషస్‌, నేపాల్‌, భూటాన్‌ దేశాల్లో యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో అంతర్జాతీయంగా యూపీఐ…
Read More...

Google Layoffs: భారీ షాకిచ్చిన గూగుల్ మాతృసంస్థ.. ఏకంగా 12 వేలమంది ఉద్యోగులు ఇంటికి..

 గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఆల్ఫాబెట్ కంపెనీ 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ స్టాక్ మెమోలో తెలిపారు.…
Read More...

మార్కెట్లోకి దూసుకొస్తున్న కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌.. ఒక్క సారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా.

మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలు హల్చల్‌ చేస్తున్నాయి. రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలో నేపథ్యంలో జనాలు ఎలక్ట్రిక్‌ వాహనాలకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వాలు సైతం రాయితీలు ప్రకటిస్తుండడంతో కంపెనీలు పెద్ద ఎత్తున…
Read More...


error: Content is protected !!
Karimnagar News page contents