Browsing Category

బిజినెస్

చికెన్‌ ధరలు భారీగా పతనమయ్యాయి

నెల రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు రూ.220 నుంచి రూ.160కు చేరాయి. కిలోకు దాదాపు రూ.60 తగ్గింది. అయినప్పటికీ కొంతమంది రిటైల్‌ వ్యాపారులు ధరలు తగ్గించకుండా పాత ధరలకే అమ్ముతుండటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, బ్రాయిలర్‌…
Read More...

హిండెన్‌బర్గ్‌తో పోటీలో ఆదానీ కొత్త ప్లాన్‌!

హిండెన్‌బర్గ్‌తో పోరులో గౌతమ్‌ ఆదానీ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. హిండెన్‌బర్గ్‌తో న్యాయ పోరాటానికి అమెరికాలోనే అత్యంత ఖరీదైన లీగల్‌ సంస్థ అయిన వాచ్‌టెల్‌ను నియమించుకున్నారు. ఈ చర్యతో తన ఇన్వెస్టర్లలో తిరిగి…
Read More...

ఫోన్‌పే కొత్త సర్వీస్‌.. విదేశాల్లోనూ యూపీఐ పేమెంట్స్‌!

విదేశాల్లోని భారతీయులు ఇకపై యూపీఐ ద్వారా స్థానికంగా నగదు చెల్లింపులు చేయొచ్చు. ఈ మేరకు ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ 'ఫోన్‌ పే' యూఏఈ, సింగపూర్‌, మారిషస్‌, నేపాల్‌, భూటాన్‌ దేశాల్లో యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో అంతర్జాతీయంగా యూపీఐ…
Read More...

Google Layoffs: భారీ షాకిచ్చిన గూగుల్ మాతృసంస్థ.. ఏకంగా 12 వేలమంది ఉద్యోగులు ఇంటికి..

 గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఆల్ఫాబెట్ కంపెనీ 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ స్టాక్ మెమోలో తెలిపారు.…
Read More...

మార్కెట్లోకి దూసుకొస్తున్న కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌.. ఒక్క సారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా.

మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలు హల్చల్‌ చేస్తున్నాయి. రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలో నేపథ్యంలో జనాలు ఎలక్ట్రిక్‌ వాహనాలకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వాలు సైతం రాయితీలు ప్రకటిస్తుండడంతో కంపెనీలు పెద్ద ఎత్తున…
Read More...

ట్విట్టర్ కు భారత్ లో మిగిలింది 80 మంది ఉద్యోగులే!

భారత్ లో ట్విట్టర్ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించింది. మొత్తం 250 మంది ఉద్యోగులకు 170 మందికి ఉద్వాసన పలికింది. దీంతో ఢిల్లీ, ముంబై, కార్యాలయాల పరిధిలో ట్విట్టర్ కు కేవలం 80 మంది ఉద్యోగులే మిగిలారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ 250 మంది చేసిన…
Read More...

కేజీఎఫ్ లో మళ్లీ పసిడి వేట!

20 ఏళ్ల క్రితం మూతపడిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) తలుపులు మళ్లీ తెరుచుకోనున్నాయి. బెంగళూరుకు దాదాపు 65 కి.మీ దూరంలో ఉన్న కేజీఎఫ్ లో మళ్లీ బంగారం వెలికితీయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 50 మిలియన్ టన్నుల శుద్ధి చేసిన ఖనిజం నుంచి బంగారం…
Read More...

ట్విట్టర్ ఉద్యోగులకు మరో షాకిచ్చిన ఎలాన్ మస్క్

ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చారు. కంపెనీలో కొనసాగుతానని హామీ ఇవ్వడంతో పాటు టైంతో పని లేకుండా పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. లేనిపక్షంలో 3 నెలల జీతం తీసుకుని కంపెనీ నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈ…
Read More...

Twitter Blue Check: బ్లూ టిక్‌ ప్రీమియం సర్వీసును నిలిపివేసిన ట్విటర్‌! తలలు పట్టుకుంటున్న యూజర్లు..

ట్విటర్‌లో బ్లూ టిక్‌ ప్రీమియం సర్వీసుపై దాని కొత్త యమజాని ఎలాన్‌ మస్క్ యూటర్న్‌ తీసుకున్నారు. నెలకు 8 డాలర్లు చెల్లించి బ్లూ టిక్‌ వెసులుబాటు కల్పించిన మస్క్‌ అనతికాలంలోనే ఈ సర్వీసును నిలివేశారు. అందుకు కారణం లేకపోలేదు. దీనివల్ల…
Read More...

పోస్టాఫీసులో రూ.5 వేల పెట్టుబడితో ప్రతి నెల సంపాదన!

డబ్బును సంపాదించేందుకు అనేక మార్గాలున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందేందుకు ఆప్షన్స్‌ ఎన్నో ఉన్నాయి. ఇక డబ్బును పెట్టుబడి పెట్టడానికి పోస్ట్ ఆఫీస్ ఉత్తమ ఎంపిక. పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలను పొందవచ్చు.…
Read More...


error: Content is protected !!
Karimnagar News page contents