Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Latest
>>అభివృద్ధిని కొనసాగిస్తాం: మంత్రి>>మంత్రి గంగుల ఇంటి ముట్టడి>>BRS 1ST LIST: బీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేసిన కేసీఆర్>>ప్రత్యేక పూజలు చేసిన కార్పోరేటర్>>పద్మశాలి యుద్ధ భేరికి ఏర్పాట్లు పూర్తి>>ధోనీ కూతురు స్కూల్ ఫీజు తెలిస్తే షాకే!>>వేగంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు>>Breaking News : కరీంనగర్ లో దారుణ హత్య>>హోంగార్డ్ ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా>>అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
Browsing Category
బిజినెస్
ట్విట్టర్ కు భారత్ లో మిగిలింది 80 మంది ఉద్యోగులే!
భారత్ లో ట్విట్టర్ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించింది. మొత్తం 250 మంది ఉద్యోగులకు 170 మందికి ఉద్వాసన పలికింది. దీంతో ఢిల్లీ, ముంబై, కార్యాలయాల పరిధిలో ట్విట్టర్ కు కేవలం 80 మంది ఉద్యోగులే మిగిలారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ 250 మంది చేసిన…
Read More...
Read More...
కేజీఎఫ్ లో మళ్లీ పసిడి వేట!
20 ఏళ్ల క్రితం మూతపడిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) తలుపులు మళ్లీ తెరుచుకోనున్నాయి. బెంగళూరుకు దాదాపు 65 కి.మీ దూరంలో ఉన్న కేజీఎఫ్ లో మళ్లీ బంగారం వెలికితీయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 50 మిలియన్ టన్నుల శుద్ధి చేసిన ఖనిజం నుంచి బంగారం…
Read More...
Read More...
ట్విట్టర్ ఉద్యోగులకు మరో షాకిచ్చిన ఎలాన్ మస్క్
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చారు. కంపెనీలో కొనసాగుతానని హామీ ఇవ్వడంతో పాటు టైంతో పని లేకుండా పని చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. లేనిపక్షంలో 3 నెలల జీతం తీసుకుని కంపెనీ నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈ…
Read More...
Read More...
Twitter Blue Check: బ్లూ టిక్ ప్రీమియం సర్వీసును నిలిపివేసిన ట్విటర్! తలలు పట్టుకుంటున్న యూజర్లు..
ట్విటర్లో బ్లూ టిక్ ప్రీమియం సర్వీసుపై దాని కొత్త యమజాని ఎలాన్ మస్క్ యూటర్న్ తీసుకున్నారు. నెలకు 8 డాలర్లు చెల్లించి బ్లూ టిక్ వెసులుబాటు కల్పించిన మస్క్ అనతికాలంలోనే ఈ సర్వీసును నిలివేశారు. అందుకు కారణం లేకపోలేదు. దీనివల్ల…
Read More...
Read More...
పోస్టాఫీసులో రూ.5 వేల పెట్టుబడితో ప్రతి నెల సంపాదన!
డబ్బును సంపాదించేందుకు అనేక మార్గాలున్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందేందుకు ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి. ఇక డబ్బును పెట్టుబడి పెట్టడానికి పోస్ట్ ఆఫీస్ ఉత్తమ ఎంపిక. పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాలను పొందవచ్చు.…
Read More...
Read More...
ట్విట్టర్ డీల్ పై మనసు మార్చుకున్న మస్క్
Elon musk: ట్విట్టర్ కొనుగోలుపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మనసు మారింది. ట్విట్టర్ను కొనుగోలు చేయడానికి మస్క్ మళ్లీ సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఒక్కో ట్విట్టర్ షేరును 54.20 డాలర్ల చొప్పున 4,400 కోట్ల…
Read More...
Read More...
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 257.43 పాయింట్ల లాభంతో 59,031.30 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 86.80 పాయింట్ల లాభంతో 17,577.50 వద్ద ముగిసింది. డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.79.87 గా ఉంది. బజాజ్ ఫిన్…
Read More...
Read More...
ఇక నుంచి ఫోన్ పే, Google Pay, పేటీఎం లావాదేవీలపై చార్జీ.. ఆర్బీఐ కీలక నిర్ణయం..
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ మనీ ట్రాన్సాక్షన్ పై అవగాహన ఉంటుంది. అంతే కాదు.. వాళ్లు కూడా యూపీఐ ద్వారా పేమెంట్లు చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే.. యూపీఐ బేస్డ్ ఫండ్ ట్రాన్స్ఫర్పై కూడా ఛార్జీల విధింపునకు ఆబీఐ రంగం సిద్ధం…
Read More...
Read More...
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు వరుసగా లాభాలతో ముగుస్తుండటంతో పలు సంస్థలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. నేడు కూడా లాభాలతోనే స్టాక్ మార్కెట్లు ముగిశాయి. సెన్సెక్స్ 214 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్లతో లాభాలను చవిచూశాయి. అయితే మారుతీ సుజుకీ, సన్ ఫార్మా,…
Read More...
Read More...
బ్లెస్సింగ్స్ అడిగిన కస్టమర్కు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే రిప్లై
మహీంద్ర గ్రూప్ చైర్పర్సన్ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తమ కస్టమర్ ట్విట్కు స్పందించి మరోసారి నెటిజనుల మనసు దోచుకున్నారు.
తనకంటూ ఒక కారును సొంతం చేసుకోవడం సగటు మానవుడి కల. ఆ కల సాకారమైన సంతోషాన్ని నలుగురితో పంచుకోవడం…
Read More...
Read More...
Latest
>>BRS 1ST LIST: బీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేసిన కేసీఆర్>>ప్రత్యేక పూజలు చేసిన కార్పోరేటర్>>పద్మశాలి యుద్ధ భేరికి ఏర్పాట్లు పూర్తి>>ధోనీ కూతురు స్కూల్ ఫీజు తెలిస్తే షాకే!>>వేగంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు>>Breaking News : కరీంనగర్ లో దారుణ హత్య>>హోంగార్డ్ ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా>>అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి>>ఇసుక లారీ ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు>>అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి