Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Latest
>>అభివృద్ధిని కొనసాగిస్తాం: మంత్రి>>మంత్రి గంగుల ఇంటి ముట్టడి>>BRS 1ST LIST: బీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేసిన కేసీఆర్>>ప్రత్యేక పూజలు చేసిన కార్పోరేటర్>>పద్మశాలి యుద్ధ భేరికి ఏర్పాట్లు పూర్తి>>ధోనీ కూతురు స్కూల్ ఫీజు తెలిస్తే షాకే!>>వేగంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు>>Breaking News : కరీంనగర్ లో దారుణ హత్య>>హోంగార్డ్ ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా>>అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
Browsing Category
స్పోర్ట్స్
భారత్ ఘనవిజయం
డిసైడర్ మ్యాచ్ లంటే భారత ఆటగాళ్లు రెచ్చిపోతారేమో. అలాగే అనిపిస్తోంది ఈ మధ్య టీమిండియా ఆట చూస్తే. న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ లో ఆఖరి మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు అదరగొట్టారుబ్యాటింగ్ లో, బౌలింగ్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన…
Read More...
Read More...
ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఉండాలనేది కెసిఆర్ గారి సంకల్పం : కంసాల శ్రీనివాస్
ఆధార్ స్వచ్ఛంద సంస్థ మరియు తెలంగాణ సోషల్ ఫీవర్ ద్వారా ఏర్పాటు చేసిన చొప్పదండి నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను గట్టుభూత్కూర్లో గత నెల రోజులుగా ఆర్గనైజ్ చేస్తూ ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఆడి గెలిచిన విజేతలకు మరియు రన్నర్ గా నిలిచిన వారికి…
Read More...
Read More...
జడేజా భార్యకు ఎమ్మెల్యే టికెట్
గుజరాత్ ఎన్నికల్లో అభ్యర్థుల మొదటి జాబితాను బీజేపీ ప్రకటించింది. టీమిండియా అల్రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబాకు బీజేపీ అవకాశం కల్పించింది. 2019లో బీజేపీలో చేరిన జడేజా భార్య రివాబాని గుజరాత్ నార్త్ జామ్నగర్ టికెట్ ను కేటాయించింది.…
Read More...
Read More...
సెమీ ఫైనల్లో టీమిండియా ఓటమి
ఇంగ్లాండ్తో గురువారం జరిగిన టీ20 వరల్డ్ కప్-2022 సెమీ ఫైనల్లో టీమిండియా పరాజయం పాలైంది. వికెట్ నష్టపోకుండా 16 ఓవర్లలోనే ఇంగ్లాండ్ లక్ష్యాన్ని ఛేదించి, ఫైనల్కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 168/6 పరుగులు చేసింది.…
Read More...
Read More...
మహిళల ఆసియా కప్ టీ20 విజేత భారత్
మహిళల ఆసియా కప్ టీ20 విజేతగా భారత జట్టు నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకపై భారత్ జట్టు ఘన విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో శ్రీలంక జట్టుపై టీమిండియా జట్టు గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక మహిళా జట్టు నిర్ణీత 20…
Read More...
Read More...
ధావన్, గిల్ మెరుపులు.. 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం
జింబాబ్వే పర్యటనలో టీమిండియా శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 30.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. భారత ఓపెనర్లు శిఖర్ ధావన్(113…
Read More...
Read More...
నిత్య జీవితంలో “యోగా” ఒక భాగం కావాలి…
నిత్య జీవితంలో "యోగా" ఒక భాగం కావాలి...
జిల్లా అదనపు పాలనాధికారి జీవి శ్యాం ప్రసాద్ లాల్
నిత్యజీవితంలో యోగ ఒక భాగం కావాలని కరీంనగర్ జిల్లా అదనపు పాలనాధికారి జీవి శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు .అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని…
Read More...
Read More...
MS Dhoni: పగ్గాలు మళ్లీ ధోనికే – అధికారికంగా ప్రకటించిన చెన్నై యాజమాన్యం!
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ మళ్లీ చేతులు మారింది. రవీంద్ర జడేజా కెప్టెన్సీని తిరిగి మహేంద్ర సింగ్ ధోనికి అందించాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం అధికారికంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. తన వ్యక్తిగత ఆటతీరును మెరుగు…
Read More...
Read More...
ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ల బస్సుపై దుండగుల దాడి
ముంబైలో మంగళవారం రాత్రి జరిగిన ఓ ఘటనతో క్రికెటర్లు ఉలిక్కిపడ్డారు. ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందే ముంబైలోని స్టేడియాలలో ఆయా జట్ల ఫ్రాంచైజీలు ప్రాక్టీసు చేస్తున్నాయి. కోవిడ్ కారణంగా ఈ ఏడాది లీగ్ మ్యాచ్లను కేవలం నాలుగు స్టేడియాల్లోనే…
Read More...
Read More...
Latest
>>BRS 1ST LIST: బీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేసిన కేసీఆర్>>ప్రత్యేక పూజలు చేసిన కార్పోరేటర్>>పద్మశాలి యుద్ధ భేరికి ఏర్పాట్లు పూర్తి>>వేగంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు>>Breaking News : కరీంనగర్ లో దారుణ హత్య>>హోంగార్డ్ ల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా>>అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి>>ఇసుక లారీ ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు>>అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి>>ఏపీ బీజేపీ ఇన్ఛార్జిగా బండి సంజయ్?