క్షుద్రపూజలు కలకలం…ఆందోళనలో ప్రజలు
జగిత్యాల జిల్లాలో కలకలం రేపిన క్షుద్రపూజలు. స్థానిక జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడలో ఆదివారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు ఇళ్ల ముందు విచిత్రమైన ముగ్గులు, నిమ్మకాయలతో క్షుద్రపూజలు చేశారు. ప్రముఖ వెబ్ సైట్ కథనం ప్రకారం…స్థానిక కాలనీవాసులు సోమవారం ఉదయం లేచి చూసేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కన్పించడంతో ఆందోళన చెందుతున్నారు.