Print Friendly, PDF & Email

తిరుమలలో ఎన్టీఆర్ ఫ్యామిలీ సందడి

0 3,711

ప్రముఖ సినీ నటుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ మంగళవారం వీఐపీ విరామ సమయంలో ఏడు కొండల వేంకటేశ్వరునిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ సతీమణి ప్రణతి,పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్, ఎన్టీఆర్ తల్లి షాలిని తదితర కుటుంబ సభ్యులు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వారికి అర్చకులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Jr NTR mother and family visits Tirumala

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents