Print Friendly, PDF & Email

కఠినంగా రైల్వే చట్టాలు..వారిని హెచ్చరించిన కేంద్ర మంత్రి

0 7,886

అగ్నిపథ్ వల్ల దేశంలో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఆందోళనకారులు రైల్వే ఆస్తులను నాశనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వే ఆస్తులను నాశనం చేసేవారిని హెచ్చరించారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేయడం మంచిది కాదన్నారు. రైలు రాకపోకలకు అంతరాయం కలిగిస్తే ఊరుకునేది లేదన్నారు. రైల్వే ఆస్తులను పరిరక్షించేలా సంబంధిత చట్టాలను కఠినతరం చేస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు.

కఠినంగా రైల్వే చట్టాలు..వారిని హెచ్చరించిన కేంద్ర మంత్రి

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents