ఘనంగా భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డా: ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి వేడుకలు

పాల్గొన్న జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్

మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ,భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డా: ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతిని పురస్కరించుకుని జిల్లా గ్రంధాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కలాం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారు. అనంతరం అనీల్ గారు మాట్లాడుతూ అబ్దుల్ కలాం గారు దేశానికి చేసిన సేవలను కొనియాడారు, విద్యార్థుల తో మీరు కూడా ఆ మహనీయుని అంతటి గొప్ప వారు కావాలని ,ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ స్టాఫ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents