స్కానింగ్ సెంటర్ ను ప్రారంభించిన ప్రారంభించిన మంత్రి
కరీంనగర్ మాతా శిశు ఆస్పత్రిలో శనివారం స్కానింగ్ సెంటర్ ను ప్రారంభించిన బీసీ సంక్షేమ పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.