Print Friendly, PDF & Email

ఉత్కంఠ పోరులో టీమిండియా ఓటమి

మహిళల ప్రపంచకప్ టీ20ల్లో టీమిండియా ఓటమి పాలయ్యింది. ఆసీస్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఓడి ఇంటి బాట పట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 173 రన్స్ టార్గెట్‌ను భారత్ ముందు ఉంచింది. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో టీమిండియా తడబడింది. ఒక తరుణంలో గెలుపు సాధ్యం అనిపించినా వరుస వికెట్లు భారత్ కొంపముంచాయి. దీంతో ఆసీస్ 5 పరుగుల తేడాతో గెలిచింది.

ఉత్కంఠ పోరులో టీమిండియా ఓటమి

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents