Print Friendly, PDF & Email

మహిళా మణులతో సమావేశమైన కార్పొరేటర్

0 634

కరీంనగర్ పట్టణంలోని 32 వ డివిజన్ కు సంబంధించిన “ధరణి ” అను మెప్మా మహిళా సమాఖ్య కు రిసోర్స్‌ పర్సన్ వలన కలిగిన సమస్యలను తెలుసుకొని “శ్రీనిధి” సంస్థ కు అనుసందానంగా ఉన్న సమస్యలకు పరిష్కార మార్గాలను చర్చించడం జరిగింది. ఇట్టి చర్చ లొ కార్పొరేటర్ మఱ్ఱి భావన సతీష్, శ్రీనిధి మానేజర్ సౌజన్య, సమాఖ్య లీడర్లు, మెంబర్లు పాల్గొన్నారు. ఆడపడుచులందరు ముఖ్యంగా మహిళ సంఘాల సభ్యులు గమనించగలరు మీరు కట్టె ప్రతి రూపాయికి మీ వద్ద మీ బుక్ లో రాపించుకొని సంతకం చేయించుకోవాలి బుక్ ను మీవద్దనె ఉంచుకోవాలి. ప్రతి సభ్యురాలు అప్పుడప్పుడు లీడర్ల తో పాటు బ్యాంకు వెళ్ళి లావాదేవీలు చూసుకోవాల్సిందిగా కోరుతున్నామని కార్పొరేటర్ భావన తెలిపారు.

మహిళా మణులతో సమావేశమైన కార్పొరేటర్

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents