Print Friendly, PDF & Email

దేశ సరిహద్దులు దాటిన లీకేజీ కుంభకోణం

0 11,529

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ కుంభకోణం దేశ సరిహద్దులు దాటిపోయింది. సర్వీస్ కమిషన్ లో పనిచేసే ఇంటి దొంగల సహకారంతో విదేశాల్లో ఉన్న భారతీయులు ఇక్కడికి వచ్చి గ్రూప్ వన్ పరీక్ష రాసినట్లు సీటు అధికారులు విచారణలో వెలుగు చూచింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇద్దరి వల్లే ప్రశ్నిపత్రాలు లీకేజీ జరిగాయని వ్యవస్థ పఠిస్యంగా ఉందని ఇటీవల మీడియా సమావేశంలో ప్రకటించారు కానీ సీటు అధికారులు విచారణలో విస్తీ పోయే అంశాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి ఇప్పటికి ప్రశ్నపతులు లీకేజీలో సంబంధం ఉన్న 12 మందిని సీటు అధికారులు విచారించి జైలుకు పంపారు.

May be an image of text

వీరిలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులే, ఇప్పుడు మరొక కొత్త కోణం బయటకు వచ్చింది, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పనిచేసే కొంత మంది ఉద్యోగుల సహకారంతో విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు గ్రూప్ వన్ పరీక్ష రాసినట్లు తేలింది. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో వారిని విచారించడానికి సీట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రూపు 1,పరీక్ష రాసిన వారిలో వందకు పైగా మార్కులు వచ్చిన వారి జాబితాలు అధికారులు పరిశీలిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి కి సంబంధించిన బంధువు ఒకరు న్యూజిలాండ్ నుంచి వచ్చి పరీక్ష రాసి వెళ్లినట్టు విచారణ లో వెలుగు చూసింది రాబోయే ఒకటి రెండు రోజుల్లో మరిన్ని అరెస్టులు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగిగా పనిచేస్తున్న షమీంకు, గ్రూప్ వన్ లో 126 మార్కులు సాధించాడు.పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పనిచేసే రమేష్ కు కూడా 120 మార్కులు వచ్చాయి, వీటి పై సీటు అధికారులు పరిశీలన జరుపుతున్నారు.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలోని ఇంటి దొంగలు ప్రశ్నాపత్రాలు లీకేజీ వెనుక మరి కొంతమంది పెద్ద తలకాయలు ఉన్నట్లు సమాచారం…

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents