Print Friendly, PDF & Email

ధర్మారం వారసంత వేలం పాట : గ్రామ పంచాయతీ కార్యాలయం

0 1,986

ఆదివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో ప్రతి మంగళవారం నిర్వహించే వారసంతకు ఒక సంవత్సరం హక్కుదారు వేలం పాట కార్యక్రమం సోమవారం రోజున ఉదయం పది గంటలకు నిర్వహించబడుతుందని ధర్మారం గ్రామ పంచాయతీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్ బాబు, సర్పంచ్ పూస్కూరు జితేందర్ రావు సమక్షంలో వార సంత వేలం పాట నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనే వారు యాబై వేల రూపాయలు ధరావతు (డిపాజిట్) చేయవలసి ఉంటుంది అని గ్రామ పంచాయతీ పేర్కొంది.

ధర్మారం వారసంత వేలం పాట : గ్రామ పంచాయతీ కార్యాలయం

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents