చెన్నూరు పట్టణంలో విద్యుత్ షాక్ తో దంపతులు మృతి
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని లైన్ గడ్డ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది.ఇంట్లో మోటార్ ద్వారా నీళ్ళు పడుతున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ షాట్ సర్క్యూట్ తో, బొల్లంపెల్లి శ్రీనివాస్ (45) బొల్లంపెల్లి జయశ్రీ( 38) భార్య భర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. లైన్ గడ్డ కాలనీలో అలుముకున్న విషాదఛాయలు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..