Print Friendly, PDF & Email

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

అకాల వర్షాలు వరదలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఆదుకొని 30 వేల నష్టపరిహారం చెల్లించాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి భామండ్లపల్లి యుగేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం శంకరపట్నం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో యుగేందర్ మాట్లాడుతూ. జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు, వరదలు రావడం వల్ల రైతులు వేసిన పత్తి, వరి ఇతర పంటలు మునిగిపోయి వేలాది ఎకరాల్లో పంట తీవ్ర నష్టం జరిగిందన్నారు.

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents