Print Friendly, PDF & Email

రామ మందిర నిర్మాణం కోసం మూడు లక్షలు

విరాళం అందజేసిన కొత్త జయపాల్ రెడ్డి

0 0

కొత్త జయపాల్ రెడ్డి  అయోధ్య తీర్థ యాత్ర ట్రస్ట్ వారికి అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం తన వంతు బాధ్యతగా లోక కళ్యాణార్థము (300123)మూడు లక్షల ఒకవంద ఇరవై మూడు రూపాయల విరాళాన్ని RSS కరీంనగర్ జిల్లా అధ్యక్షులు డా: రమణాచారి గారి చేతుల మీదుగా అందచేసినారు.

Print Friendly, PDF & Email

Get real time updates directly on you device, subscribe now.

You might also like


error: Content is protected !!
Karimnagar News page contents